ఆంధ్రప్రదేశ్
అమరావతిపై సినిమా… నెలరోజుల్లో రిలీజ్ చేస్తా
ఏపీలో మూడు రాజధానులపై దాదాపు రెండు నెలలుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి ఉండాలంటూ రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మ
Read Moreజేసీకి ఝలక్.. సెక్యూరిటీ తొలగింపు
టీడీపీ మాజీ ఎంపీ జేసీదివాకర్ రెడ్డికి భద్రతను తొలగించింది ఏపీ ప్రభుత్వం. జేసీకి 1+1 భద్రతను తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. గతంలో గన్మెన్ల
Read Moreకర్నూలు ఓటర్ల జాబితాలో హీరో వెంకటేష్ ఫోటో
కర్నూలు : కర్నూలులో ఓటర్ల జాబితాలో ఓ మహిళ ఫోటో బదులు హీరో వెంకటేష్ ఫోటో ప్రత్యక్షమయ్యింది. కర్నూలు నగర పాలక సంస్థ విడుదల చేసిన ఓటరు జాబితాలో ..31వ వార
Read Moreహనుమంతుడి గుళ్లో చోరీ.. 8 నెలల్లో ఇది నాల్గవ సారి
గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలో ఉన్న కొత్తూరు తాడేపల్లి రహాదారిపై ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో దొంగతనం జరిగింది. గత 8 నెలల కాలంలో ఇది 4వ సారి. దొం
Read MoreCAAపై వెనక్కి తగ్గేది లేదు: అసదుద్దీన్ ఒవైసీ
CAAపై వెనక్కి తగ్గేది లేదన్నారు..MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ. కాల్చి చంపినా పూర్వీకుల ఆధారాల గురించి ఎలాంటి కాగితాలు చూపించమన్నారు. బీజీపీ ప్రభుత్
Read Moreగుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి
గుంటూరు జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిరంగిపురం మండలం రేపూడి దగ్గర ఆటో, లారీ ఢీకొని ఐదుగురు చనిపోయాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. న
Read Moreఏపీ ఇంటిలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై వేటు
ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన డీజీపీగా పనిచేసిన సమయంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ స
Read Moreఅమ్మవారి ఏడు వారాల నగలివే.. 12 నుంచి రోజుకో అలంకారం
ఈ నెల 12 వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రి పై అమ్మవారిని ఏడువారాల నగలతో అలంకరించనున్నామని దుర్గగుడి ఈవో ఎంవి.సురేష్ బాబు అన్నారు. ఒక్కో రోజు ఒక్కో రకమైన నగ
Read Moreపవిత్రమైన పదాలను కూడా సిగ్గుపడేలా పలుకుతున్నారు
రాజకీయ నాయకులు ప్రత్యర్ధులమే కానీ శత్రువులు కాదు అసెంబ్లీల్లో ప్రజా నాయకులు అమ్మ, అక్కలను అవమానించేలా మాట్లాడుతున్నారని, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోన
Read Moreఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఎన్ని కష్టాలో..
“ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఎన్ని కష్టాలో, నష్టాలో, అనర్థాలో” అని తెలుగుదేశం నేత నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. పెద్ద ఎత్తున పెన్షన్లు,
Read Moreదిశ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన సీఎం జగన్
మహిళలు, బాలల భద్రతను ప్రతిష్టాత్మకం తీసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ (శనివారం) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్..దిశ చట్
Read Moreరాత్రికి రాత్రే 16ఏళ్ల యువతి దారుణ హత్య.. తమ్ముడిపైనే అనుమానం
గుంటూరు జిల్లా దారుణం జరిగింది. రాత్రి ఇంట్లో పడుకున్న యువతి తెల్లారేసరికి హత్యకు గురయింది. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన లక్కన తనూష (16) అనే యువ
Read Moreదారుణం.. ఆడుకుంటున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం
కర్నూలు నగరంలోని బండిమెట్టలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్కూలు బయట ఆడుకుంటున్న బాలికను సైకిల్ పై తీసుకెళ్ల
Read More












