ఆంధ్రప్రదేశ్

ఏం పీక్కుంటారో పీక్కోండి: పోలీసులపై మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు

నర్సీపట్నం: ఓ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న కొద్దిసేపటికే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు పోలీసులపై, సీఎం జగన్మోహన్ రెడ్డి

Read More

శ్రీశైలంలో 12 నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం.. బ్రహ్మోత్సవాలకు రెడీ అవుతోంది. ఈ నెల 12 నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి అనేక చర

Read More

వైభవంగా ముక్కోటి ఏకాదశి : ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ

వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగతోంది. పాతగుట్టలో వైకుంఠ ద్వార దర్శనమిస్తున్నారు నరసింహస్వామివారు. దీంతో ఉదయం నుంచే భక్తులు

Read More

అమరావతికే బీజేపీ మద్దతు: కన్నా లక్ష్మీనారాయణ

అమరావతి, వెలుగు: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ జగన్ సర్కారును డిమాండ్ చేశారు. అమరావతికే బీజేపీ మద్దతు ఇ

Read More

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో మస్తు జనం

తిరుమల, వెలుగు: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం రాత్రి 7 గంటల వరకు లక్ష మందికిపైగా భక్తులు

Read More

పీవోకేను భారత్ లో కలిపితే బీజేపీలో చేరతా

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బీజేపీలో చేరతానన్నారు. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను మోడీ స్వాధీనం చేసుకుంటేనే బీజేపీలో చేరతానన్నారు. ఆర్టికల్ 37

Read More

వైకుంఠ ద్వారం 10 రోజులు తెరవడంపై టీటీడీ చైర్మన్ ప్రకటన

తిరుమల: తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని రెండు రోజులు మాత్రమే కల్పించాలని నిర్ణయించామని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. జనవరి 6,

Read More

రోజాకు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ

నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. పుత్తురూ మండలం కేబీఆర్ పురంలో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన రోజాను వైసీపీ

Read More

శ్రీవారి వైకుంఠ ద్వారం 10 రోజులు తెరవడంపై టీటీడీ భేటీ

తిరుమల: ఈ నెల 6, 7 తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాన్ని సుందరంగా అలంకరించా

Read More

కిషన్ రెడ్డి వద్ద కన్నీళ్లు పెట్టుకున్న అమరావతి మహిళా రైతులు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని వేడుకున్నారు అమరావతి మహిళలు. గత కొన్ని వారాలుగా అమరావతిలో రైతులు, వారి కు

Read More

చిత్తూరులో జోరుగా జల్లికట్టు..ఎంట్రీ ఫీజు రూ.1500

చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో జల్లికట్టు జోరుగా సాగుతోంది. కనుమనపల్లిలో ఏర్పాటు చేసిన జల్లి కట్టులో పాల్గొనేందుకు 15 వందల రూపాయలు ఎంట్రీ ఫీజు వసూల

Read More

రాజధాని మార్పుపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

రాజధానిని మార్చొద్దంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 19వ రోజు నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ, సీపీఐ నాయకులు పాల్గొన్నారు. ఈ సం

Read More

శ్రీకాకుళం జిల్లాలో టూరిస్టు బస్సు దగ్దం

ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం దగ్గర ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న టూరిస్టు బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు ఢీకొట్టడంత

Read More