ఆంధ్రప్రదేశ్
కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు…నలుగురు మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కెవి. పల్లి మండలం మహల్ క్రాస్ రోడ్డు దగ్గర కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక
Read Moreవిశాఖకు రూ.394.50 కోట్ల నిధులు మంజూరు చేసిన జగన్ సర్కార్
విశాఖకు పలు అభివృద్ధి పనులకు అనుమతులిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఏడు జీవోల ద్వారా రూ. 394.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నిధ
Read Moreదిశయాక్ట్ : కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్
దిశ యాక్ట్ పై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో దిశ దారుణం తరువాత ఏపీ సీఎం జగన్ మహిళల రక్షణ కోసం పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నార
Read Moreటీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం
టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు( బుజ్జి) మరణించారు. ఈ ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.అర్థరాత్రి గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత
Read Moreనేడు సూర్యగ్రహణం
బుధవారం రాత్రి నుంచే ఆలయాల మూసివేత మధ్యాహ్నం సంప్రోక్షణ తర్వాత భక్తులకు అనుమతి గురువారం ఉదయం 8.08- గంటల నుంచి 11.16 గంటల మధ్య పాక్షిక సూర్యగ్రహణం ఉన్న
Read Moreఆంధ్ర ప్రదేశ్: ఆయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం
ఆంధ్ర ప్రదేశ్ : ఓ ఆయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం పొద్దున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా.. పీరారం చంద్రాపురం ఊర్లోని శ్రీ
Read Moreగవర్నమెంట్ స్కూళ్లలో తెలుగులో ప్రాథమిక బోధన ఉండాలి: వెంకయ్య నాయుడు
ఆంధ్ర ప్రదేశ్: గవర్నమెంట్ స్కూళ్లలో తెలుగులో ప్రాథమిక బోధన ఉండాలని అన్నారు ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు. విజయవాడ ఆత్కూరు స్వర్ణ భారతి ట్రస్ట్ లో మీడియా
Read Moreవైసీపీ ఎమ్మెల్యే మిస్సింగ్..పీఎస్ లో ఫిర్యాదు
గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించడం లేదంటూ పీఎస్ లో పిర్యాదు చేశారు మహిళలు. రాజధాని మార్పుపై కొన్ని రోజులుగా రైతులు, మహిళలు
Read More26న కనకదుర్గ ఆలయం మూసివేత
ఈనెల 26న సూర్యగ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని అర్చకులు మూసివేయనున్నారు. రేపు(బుధవారం) రాత్రి 10 గంటలకు అమ్మవారి ఆలయంతో పాటు ఉప
Read Moreతెలుగుభాష అభివృద్ధికి కృషి చేస్తాం : యార్లగడ్డ
ఆంధ్ర ప్రదేశ్: గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సెక్రటేరియట్ లో 10శాతం కన్నా ఎక్కువ అధికార భాషను ఉపయోగించడంలేదని అన్నారు ఆంధ్ర ప్రదేశ్ తెలుగు అధికార భాషా
Read Moreఎన్ఆర్సీకి మేం వ్యతిరేకం.
అమరావతి, వెలుగు: నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ (ఎన్ఆర్ సీ)కు తమ ప్రభుత్వం వ్యతిరేకమని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న అంశ
Read Moreఏప్రిల్ 7 నుంచి బడి పిల్లలకు ఎగ్జామ్స్..ఫిబ్రవరి11 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న స్టూడెంట్లకు వచ్చే ఏడాది ఏప్రిల్ 7–16 వరకు యాన్యువల్ ఎగ్జామ్స్నిర్వహించనున
Read Moreరాజధాని భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారా
ఆంధ్రప్రదేశ్ తుళ్లూరులోని రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు ఆ రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబు. సోమవారం తుళ్లూరుకు చేరుకొని రాజధాని రైతుల ధర్నాలో పాల్గన్నా
Read More












