ఆంధ్రప్రదేశ్
ప్రతీ చేనేత కుటుంబానికి రూ.24 వేలు
మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి 24 వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు సీఎం జగన్. అనంతపురం ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించారు జగన్
Read Moreఅది జీఎన్ రావు కమిటీ కాదు జగన్ మోహన్ కమిటీ
రాజధాని పేరుతో విశాఖలో రియల్ ఎస్టేట్ కు తెరలేపారన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమ.అది జిఎన్ రావు కమిటీ కాదని.. జగన్ మోహన్ కమిటీ అని అన్నారు. రైతుల ఆందోళ
Read Moreఅభివృద్ధి వికేంద్రీకరణను బీజేపీ సమర్థిస్తుంది
కేంద్రం నిధులిచ్చినా చంద్రబాబు గ్రాఫిక్స్ కే పరిమితమయ్యారని అన్నారు బీజేపీ నేత పురందేశ్వరీ. రాజధానిని మార్చవద్దని కోరుతూ పలు గ్రామాల రైతులు పురందేశ్వర
Read More3 రాజధానులు, 4 రీజియన్లు : ఎక్స్ పర్ట్ కమిటీ రిపోర్ట్
అమరావతి, వెలుగు: అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ను 4 ప్రాంతాలు, 3 రాజధానులుగా విభజించుకోవాలని ఎక్స్ పర్ట్ కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. అమరావతిల
Read Moreగోదావరి, కృష్ణా లింక్కు ఏపీ ప్లాన్
పోలవరం టు బానకచర్ల వయా సాగర్ వాప్కోస్ ప్రతిపాదనకు జగన్ ఓకే జనవరిలోపు డీపీఆర్ రెడీ చేయాలని అధికారులకు ఆదేశం గోదావరి, కృష్ణా లింక్ కు ఏపీ ప్లాన్ పోలవరం
Read Moreఏపీ మొత్తాన్ని డెవలప్ చేస్తాం: బొత్స సత్యనారాయణ
ఆంధ్ర ప్రదేశ్: 13జిల్లాల సమగ్రాభివృద్ధికి కృషిచేస్తామని అన్నారు మంత్రి బొత్సాసత్యనారాయణ. ఏపీ డెవలప్మెంట్ పై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను తాము క్
Read Moreలిక్కర్ సేల్స్కు ఆధార్ లింక్!
మైనర్లకు మందు దొరక్కుండా చేసేందుకు దారిదే: ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖపట్నం: ఏపీలో మద్య నిషేదానికి అన్ని వర్గాల నుంచి సహకారం అవసరమని పర్యాటక శ
Read Moreతూళ్లురుకు వరద ముప్పు..విశాఖలో సెక్రటరియేట్.. 4 రీజియన్లుగా ఏపీ అభివృద్ధి: జీఎన్ రావు కమిటీ
ఏపీని నాలుగు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని సీఎం జగన్ కు రిపోర్ట్ అందించినట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కమిటీ బృందం
Read Moreపాకిస్తాన్ కు సమాచారం ఇస్తున్న ఏడుగురు నేవీ అధికారులు..!
భారత సముద్ర తీరమార్గానికి చెందిన సమాచారాన్ని పాకిస్తాన్ కు అందిస్తున్న ఏడుగురు ఇండియన్ నేవీ అధికారులను అదుపులోకి తీసుకుంది NIA. పాక్ కు సమాచారం చేరవేస
Read Moreఆర్టీసీ బస్సు-స్కార్పియో ఢీకొని ఇద్దరు మృతి
ఆర్టీసీ బస్సు-స్కార్పియో ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ కర్నూలు లోని దేవనకొండ సమీపంలో జరిగింది. స్కార్పియో టైరు పేలి అదుపుతప్పడంతో ఎ
Read More3 రాజధానులు వద్దు: జగన్ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యంతరం
ఏపీ రాజధాని అంశంపై సీఎం వైఎస్ జగన్ శీతాకాల అసెంబ్లీ సమావేశాల చివరి రోజున చేసిన కామెంట్స్ అన్ని పార్టీల్లోనూ చీలిక వచ్చింది. రాష్ట్రానికి మూడు రాజధానుల
Read Moreమీపై ఒక్కసారి మీసం తిప్పితినే ఎంపీనయ్యా
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఫైర్ అయ్యారు. పోలీసులను రాజకీయ నాయకుల బూట్లు నాకమన్న జేసీ వ్యాఖ్యలను ఎంపీ మాధవ్ తప్పుబట్ట
Read Moreప్రేమికుడితో కలిసి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ ఆత్మహత్య
ప్రేమికులు లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడలో జరిగింది. గన్నవరం మండలం తెలప్రోలుకు చెందిన నాగగౌతమి, గుడివాడకు చెందిన లోకేష్లు కొంత కాలం నుంచి ప
Read More












