ఆంధ్రప్రదేశ్

‘దిశ’ స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా

IAS ఆఫీసర్ కృతికా శుక్లాను ‘దిశ’ ప్రత్యేక అధికారిగా నియమించింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఇందుకు గాను దిశ ప్రత్యేక అధికార కార్యాలయం నుంచి లెటర్ విడుదల

Read More

సరదాగా చేసిన టిక్ టాక్ వీడియో నిజమైంది

ఇదే నా చివరి సెల్ఫీ అంటూ టిక్ టాక్ : యువకుడు మృతి విజయనగరం : న్యూ ఇయర్ ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బైబై 2019.. ఈ ఏడాది ఇదే నా చివరి వీడియో అంట

Read More

వివేక హత్య కేసు : హరిత హోటల్‌లో సిట్ విచారణ

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో దర్యాప్తును స్పీడప్ చేశారు సిట్ అధికారులు. హత్య జరిగిన రోజు రాత్రి కడపలో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని క

Read More

మన్నుగూడా కాదన్నరు..ఆర్టీసీ విలీనం చేసి చూపించాం

    ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ సిబ్బంది     ఏపీలో ‘థాంక్యూ సీఎం’ పేరిట వేడుకలు అమరావతి, వెలుగు: ఏ రాష్ట్రంలో లేని రీతిలో సీఎం వైఎస్ జగన్మోహన

Read More

భువనేశ్వరి బంగారు గాజులు కాదు..హెరిటేజ్ పేరుతో కొట్టేసిన భూములివ్వాలి : ఏపీ డిప్యూటీ సీఎం

రాజధానికి గ్రామస్తులకు నారా భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదని, ఇన్ సైడ్ ట్రేడింగ్ పేరుతో కొట్టేసిన భూములు ఇచ్చేయాలని సూచించారు ఏపీ డిప్యూటీ సీఎం పా

Read More

ఏపీ డిప్యూటీ సీఎం టిక్ టాక్ వీడియో..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు

ఏపీ డిప్యూటీ సీఎం చేసిన టిక్ టాక్ వీడియో వివాదాస్పదంగా మారింది. టిక్ టాక్ యూత్ దగ్గర నుంచి పొలిటీకల్ లీడర్ల దాకా తెగ అట్రాక్ట్ చేస్తోంది. ఏపీ సీఎం నాట

Read More

నాడు ముద్దులు.. నేడు పిడి గుద్దులు.. ఇది సీఎం తీరు

సీఎం జగన్  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరూరుకు వచ్చి  ప్రజలకు ముద్దులు పెట్టాడని, ఇప్పుడు మాత్రం తన నిర్ణయాలతో పిడిగుద్దులు గుద్దుతున్నాడని  టీడీపీ లీడర్

Read More

కేక్ కట్ చేసిన కాసేపటికే.. ముగ్గురు మృతి

అప్పటిదాకా కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆ ముగ్గురి ఆనందం ఎంతసేపో నిలవలేదు. కొత్త సంవత్సరం ఎంతోమందికి ఎన్నో ఆశలతో ఆహ్వానం పలికితే, వీరికి మాత్రం చ

Read More

రాయపాటి ఇల్లు, ఆఫీసులపై సీబీఐ దాడులు

రూ. 500 కోట్ల బ్యాంకు రుణం ఎగవేతపై కేసు నమోదు అమరావతి, వెలుగు: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆఫీసులు, ఇళ్లపై సీబీఐ మంగళవారం దాడులు

Read More

ప్రతి భక్తుడికీ లడ్డూ ఫ్రీ

తిరుమల, వెలుగు: న్యూ ఇయర్ సందర్భంగా శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కానుకను ప్రకటించింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డ

Read More

మేం చనిపోతాం.. అనుమతివ్వండి: రాష్ట్రపతికి రైతుల లేఖ

అమరావతి : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు రాజధాని రైతులు లేఖలు రాశారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని అందులో కోరారు. రాజధాని విషయంలో మోసపోయినందున చన

Read More

సహజీవనంలో విభేదాలు: మహిళా గ్రామ వాలంటీర్ దారుణ హత్య

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో దారుణం జరిగింది. సహజీవనంలో విభేదాలు వచ్చి, విడిపోయిన మహిళను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. నర్సీపట్నానికి చెందిన గ్రామ

Read More

ఇక భక్తులకు ఉచితంగా శ్రీవారి లడ్డూ

తిరుమల: నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవారి భక్తులకు టీటీడీ అద్భుతమైన తీపి కానుకను అందించింది. శ్రీవారిని దర్శనానికి భక్తులు ఎంతగా ప్రాధాన్యమిస్తారో అంతే

Read More