ఆంధ్రప్రదేశ్
భోగిమంటల్లో జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలు
అమరావతిలో నిరసనలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. రాజధాని పరిరక్షణ సమితీ ఆధ్వర్యంలో విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర భోగి మంటలు వేశారు. టీడీపీ అధినేత చం
Read Moreఅమరావతిలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ విధింపుపై హైకోర్టు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నాలుగు వారాలుగా ప్రతీ రోజు అక్కడ ఆందోళనలు చేపడుతున్నారు. రాజధాని తరలింపుపై రైతులు ఆగ్రహ
Read Moreవైసీపీ వాళ్లు తిడితే పవన్లాగా నేనూ పడాలా?
అనంతపురం: తాను రూ.2 లక్షల కోట్ల విలువ చేసే అమరావతిని అప్పగిస్తే సీఎం జగన్ చేతకానితనంతో దాన్ని నాశనం చేస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆ
Read Moreఅమరావతి కోసం చాయ్ అమ్మడానికైనా రెడీ
అనంతపురం : అమరావతి పరిరక్షణే టీడీపీ లక్ష్యం అన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఏపీ రాజధాని అమరావతి మార్పును నిరసిస్తూ టీడీపీ ఆందోళనలను ఉధృతం చేస్తోందన
Read Moreశ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత కలకలం
కర్నూలు జిల్లా : శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత కలకలం రేపింది. శ్రీశైల దేవస్థానానికి 14 కిలో మీటర్ల దూరంలో ఉన్న.. ఆంజనేయ స్వామి గుడి పరిసరాల్లో పులి క
Read Moreశ్రీశైలంలో ఘనంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
కర్నూలు జిల్లా : శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మల్లన్న ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. విద్యుత్ ద
Read Moreలాఠీచార్జ్ చేశారెందుకు..?
ఏపీలో రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసుల లాఠీచార్జ్ చేయడంపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు లాఠ
Read Moreనన్నే అడ్డుకుంటారా.. మీకెంత ధైర్యం..?
అమరావతి, వెలుగు: “నన్నే అడ్డుకుంటారా.. మీకెంత ధైర్యం? ఏం తమాషా చేస్తున్నారా? చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి” అంటూ ఏపీ
Read Moreమళ్లీ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని స్వీకరిస్తా: వైసీపీ నేత పృథ్వీ
మహిళా ఉద్యోగితో ఫోన్ లో మాట్లాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు, వైసీపీ నేత పృథ్వీ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం మీడియా
Read Moreఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీరాజీనామా
ఎస్వీబీసీ ఛానెల్ మహిళా ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడి తన పదవిని కోల్పోయారు వైసీపీ నేత పృథ్వీ. కొద్దిసేపటి క్రితమే తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తో
Read Moreతప్పకుండా చర్యలుంటాయ్: పృథ్వీ వ్యవహారంపై TTD చైర్మన్
మహిళా ఉద్యోగితో ఫోన్ లో మాట్లాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా
Read Moreనన్ను టార్గెట్ చేశారు..ఉద్యోగినితో ఫోన్ కాల్ పై పృథ్వీ రియాక్షన్
మహిళా ఉద్యోగితో మాట్లాడిన ఆడియో టేప్ వైరల్ కావడంపై స్పందించారు ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్. తాను ఏ మహిళతో ఫోన్ లో మాట్లాడలేదని..ఆ ఆడియో తనది కాదన్నార
Read Moreనువ్వు గుండెల్లో ఉన్నావ్, ఐలవ్యూ.. ఉద్యోగినితో పృథ్వీ ఫోన్ కాల్ వైరల్
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్, నటుడు పృథ్వీ ఓ మహిళా ఉద్యోగినితో ఫోన్ లో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఆడియో రికార్డ్ ల
Read More












