ఆంధ్రప్రదేశ్
కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్.. 10 మంది మృతి
విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్ ఏడుగురు మహిళలు మృతి ట్రాక్టర్లో 30మంది కూలీలు! ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ
Read Moreజూలై 10 నుంచి టెన్త్ పరీక్షలు: షెడ్యూల్ విడుదల
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదాపడిన 10వ తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 10 నుంచి పరీక్షల నిర్వహణకు నిర్ణ
Read Moreరోజుకు 7 వేల మందికి తిరుమల శ్రీవారి దర్శనం: ఏర్పాట్లలో టీటీడీ
లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత వేలాదిగా వచ్చే భక్తులను తిరుమల శ్రీవారి దర్శనానికి ఎలా అనుమతించాలన్న దానిపై టీటీడీ కసరత్తు పూర్తి చేసింది. గతం
Read Moreవైజాగ్ దుర్ఘటనపై దర్యాప్తు చేస్తాం: దక్షిణ కొరియా నుంచి ఎల్జీ పాలిమర్స్ ప్రత్యేక బృందం
వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజ్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్త
Read Moreఆంధ్రప్రదేశ్ లో 48 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కరోనా టెస్టుల్లో 48 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింద
Read Moreపుట్టుకతో పిల్లలకు భాష ఎలా నేర్పిస్తామో..వ్యవసాయం, రైతు గురించి చెప్పాలి
పిల్లలకు పుట్టుకతో భాష ఎలా నేర్పిస్తామో..వ్యవసాయం, రైతు గురించి చెప్పాలని అన్నారు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి. లాక్ డౌన్ విధుల్లో భాగంగా
Read Moreమా ప్రాణాలుపోతే కోటి రూపాయిలు వచ్చేవి: వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
గత వారంలో మే 7న విశాఖపట్నంలోని ఎల్పీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యి 12 మరణించి తీవ్ర విషాదం నెలకొన్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర
Read Moreఏపీలో కరోనా కేసులు 2051..మృతులు 46
ఏపీలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 33 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 10, తూర్పుగోదావరి జిల్లాలో 1, కృష్ణాలో 4,కర్నూలులో 9,నెల్
Read Moreతమిళనాడు నుంచి శ్రీకాకుళం చేరుకున్న శ్రామిక్ రైలు
తమిళనాడు నుంచి వలస కార్మికులతో బయలుదేరిన శ్రామిక్ రైలు ఇవాళ(మంగళవారం) ఉదయం శ్రీకాకుళం చేరుకుంది. ఈ రైలులో 889 మంది వలస కార్మికులు వచ్చారు. వీరిలో 635
Read Moreలాక్ డౌన్ తర్వాత తెరచుకోనున్న శ్రీకాళహస్తి ఆలయం
లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలకు పైగా దేశవ్యాప్తంగా ఆలయాలు మూతపడ్డాయి. అయితే చిత్తూరు జిల్లాలో కొలువైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో లాక్ డౌన్ తర్వాత దర
Read Moreగుంటూరు జిల్లాలో వృద్ధ దంపతులపై దాడి..భర్త మృతి
గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలంలో దారుణ హత్య జరిగింది. వృద్ధ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో భర్త అక్కడి కక్కడే చనిపోగా…భార్య
Read Moreసీఎం జగన్ ను దూషించిన స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సస్పెన్షన్
ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంవి విద్యాసాగర్ సస్పెన్షన్ కు గురయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని అసభ్యంగా దూషి
Read Moreజూలైలో 10వ తరగతి పరీక్షలు
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన టెన్త్ పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. జూ
Read More












