ఆంధ్రప్రదేశ్
ఉద్యోగులు వంద శాతం హాజరు కావాలి
అమరావతి: లాక్ డౌన్ సడలింపుల క్రమంలో ఏపీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. కంటైన్మెంటు ప్రాంతాల్లో ఉన
Read Moreవిదేశాలలో చిక్కుకున్న వారితో ఏపీకి చేరుకున్న రెండు విమానాలు
విదేశాలలో చిక్కుకున్న వారిని ఇండియాకు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ ను ప్రవేశపెట్టింది. ఆ మిషన్ లో భాగంగా అబుదాబి నుంచి బయలుదేరిన
Read Moreఆర్డినరీ బస్సులకూ ఆన్ లైన్ బుకింగ్.. 21 నుంచి ఏపీలో ఆర్టీసీ బస్సులు స్టార్ట్
దాదాపు రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడెక్కబోతున్నాయి. మే 21 నుంచి బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. సోషల్ డ
Read Moreఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన కృష్ణా రివర్ బోర్డు
జగన్ సర్కార్ కు కృష్ణా రివర్ బోర్డ్ షాక్ ఇచ్చింది. తమకు కేటాయించిన నీటి కేటాయింపుల కంటె ఎక్కువగా నీటిని వాడుకున్నారని ఏపీ ప్రభుత్వానికి తేల్చి చెప్
Read Moreఆగస్టు 3 నుంచి స్కూళ్లు ప్రారంభం: సీఎం జగన్
రాష్ట్రంలో ఆగస్ట్ 3నుంచి స్కూల్స్ ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ అన్నారు. ఆలోపు నాడు – నేడు అభివృద్ధి పథకం కింద జులై నెలాఖరులోగా మొదటి విడతలో 15,715 స్
Read Moreఏపీలో లిక్కర్ అమ్మకాలపై హైకోర్టులో విచారణ వచ్చేవారానికి వాయిదా
లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో లిక్కర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మకాలు జరుపుతోందంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఇవాళ(మంగళవార
Read Moreప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేసిన వృద్ధిరాలిపై కేసు నమోదు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేసిన వృద్ధురాలిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వానిక
Read Moreరాష్ట్రవ్యాప్త నిరసనలకు చంద్రబాబు పిలుపు
ఏపీలో కరెంట్ ఛార్జీలు పెంచడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు
Read Moreఏపీలో మే31 వరకు ఆలయాల్లోకి భక్తులకు అనుమతి లేదు
కేంద్రం ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోనూ నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్
Read Moreఆర్టీసీ బస్సులు నడిపేందుకు ఏపీ సిద్ధంగా ఉంది: పేర్ని నాని
ప్రజా రవాణాపై సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. సీఎం నుంచి ఆదేశాలు వచ్చాన 24 గంటల్లోనే … కేంద్ర ప్రభు
Read Moreఏపీలో కొత్తగా 52 కేసులు
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ద కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది వ
Read Moreలాక్ డౌన్ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
అమరావతి: లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోగా .. రాష్ట్రంలోనూ మే-31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ
Read Moreఏపీలో కొత్తగా 25 పాజిటివ్ కేసులు
50కి చేరిన చనిపోయిన వారి సంఖ్య అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2380కి చేరింది. 24 గంటల్లో 24 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు హెల
Read More












