ఆంధ్రప్రదేశ్
కొత్త స్కెచ్ తో ఏపీ సర్కార్ నీళ్ల చోరీ
వరద నీళ్లే కాదు.. అడుగున ఉన్న నీళ్లకూ గండి కృష్ణా నదిలోనే పంప్హౌస్ కడుతున్న ఏపీ సంగమేశ్వరం నుంచి రోజుకు 3 టీఎంసీలు పోతిరెడ్డిపాడు గండితో 8 టీఎంసీల మ
Read Moreరోడ్డుపై డాక్టర్ నిరసన..తాళ్లతో కట్టి స్టేషన్కు తరలించిన పోలీసులు
కరోనావైరస్ నియంత్రణ కోసం విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు సరైన మాస్కులు, పీపీఈ కిట్లు లేవంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన డాక్టరు సుధాకర్ ను పోలీసులు అర
Read Moreఫలించిన రాష్ట్ర బీజేపీ ప్రయత్నం
150 టీఎంసీల నీటిని ఏపీ అదనంగా తీసుకెళ్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కావాలనే సీఎం టెలిమెట్రీ ఏర్పాటు చేయలేదన్నారు. ఏపీ ప్రభుత్వం త
Read Moreతిరుమల శ్రీవారి లడ్డూల అమ్మకాలు ప్రారంభం
కరోనా వైరస్ ను అరికట్టుందుకు లాక్ డౌన్ ను విధించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. దీంతో కేవలం నిత్యవసర వస్తువుల అమ్మకాల షాపులకు తప్ప అన్నింటినీ మూసివేస
Read Moreబంగాళాఖాతంలో అల్పపీడనం..24 గంటల్లో అంఫాన్ తుఫాన్
బంగాళాఖాతంలో ఏర్పిడిన అల్పపీడనం మరో 24గంటల్లో అంఫాన్ తుఫాన్ గా మారనుంది. శనివారం ఉదయం ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నట్లు భారత వాతావరణ కేంద్రం చెప్పింది
Read Moreఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. శనివారం తాజాగా 48 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు వైద్య ఆరోగ్యశాఖ అధికా
Read Moreఏపీలో త్వరలో తెరుచుకోనున్న ఆలయాలు
లాక్డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో మూతపడిన ఆలయాలను తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి రాష్ట్ర దేవాదాయశాఖ అన్ని ఆలయాల ఈవోలకు ఆదేశ
Read Moreనెట్ బ్యాంకింగ్ పై అప్రమత్తం.. హెచ్చరించిన కేంద్ర నిఘూ వర్గాలు
ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులకు ఇండియన్ నోడల్ సైబర్ సెక్యూరిటీ హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారం ఈవెంట్ బాట్ అనే కొత్త బ్య
Read Moreశ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఆత్మహత్య
లాక్ డౌన్ విధులతో బిజీగా ఉన్న సమయంలో ఒక పోలీసు ఉన్నతాధికారి ఆత్మహత్య చేసుకోవటం ఏపీలో కలకలం రేపుతోంది. . శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు న
Read Moreఅందుబాటులోకి శ్రీవారి మహా ప్రసాదం
శ్రీవారి భక్తులకు టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం)తీపి కబురు అందించింది. శుక్రవారం నుంచి భక్తులకు శ్రీవారి మహా ప్రసాదం అందుబాటులోకి తీసుకొస్తున్నట్
Read Moreరైతు భరోసాను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్’ పథకం ప్రారంభమైంది. శుక్రవా
Read Moreఏపీలో భారీగా పెరిగిన కేసులు.. ఒక్కరోజులో 102 మందికి వైరస్
అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే 102 కేసులు నమోదయ్యాయి. దీంతో శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,307కు పెరిగిందని అక
Read Moreఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు
బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది ఇవాళ వాయుగుండంగా మారి దక్షిణ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. దీనికి వాతావరణ
Read More












