ఆంధ్రప్రదేశ్

కొత్త ధ‌ర‌లు ఇవే: మద్యం ధరలు పెంచుతూ ఏపీ ప్ర‌భుత్వం జీవో

అమ‌రావ‌తి: మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి లిక్కర్‌ ధరలను భారీగా పెంచినట్టు సీఎం జ‌గ‌న్ తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవ

Read More

ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు

పంచాయతీలకు పార్టీ రంగులపై ప్రభుత్వానికి షాక్ జీవో 623ను సస్పెండ్ చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఏపీ ప్రభుత్వానికి హై

Read More

మద్యం ధరలు మరో 50 శాతం పెంచిన ఏపీ ప్రభుత్వం

లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా వైన్ షాపులు మూతపడ్డాయి. కొన్ని షరతులతో కొన్ని ప్రాంతాల్లో వైన్ షాపులు తెరచుకున్నాయి. ఏపీలో కూడా కొన్ని షరతులత

Read More

ఏపీలో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

24 గంటల్లో 67 కేసులు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 67 మందికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు బులిటెన్

Read More

ఏపీలో రోజుకు 10 వేలకు పైగా కరోనా టెస్టులు

అమరావతి, వెలుగు: ఏపీలో రోజువారీ టెస్టుల కెపాసిటీ 6 వేల నుంచి 10 వేలకు పైగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 10,292 మంది టెస్టులు చేయగా 67 మందికి పాజిటివ్

Read More

వెహిక‌ల్స్ పై ‘క‌రోనా ఫైన్లు’ రూ.43 కోట్లు.. 17 వేల‌ లాక్ డౌన్ ఉల్లంఘ‌న కేసులు

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం మార్చి 22 నుంచి తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమ‌లులో ఉంది. ప్ర‌జ‌ల‌వరూ అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి రావొద్ద‌ని, అత్య‌

Read More

వీడియో: ఏపీలో వైన్ షాపుల ముందు ఎలా ఉందంటే..

లిక్కర్ షాపులకు ఏపీ ప్రభుత్వం ఎటువంటి ప్రణాళిక లేకుండా సడలింపులిచ్చిందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రిచడం కోసం

Read More

ఏపీలో కొత్త‌గా 67 క‌రోనా కేసులు

అమ‌రావ‌తి: ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగి పోతూనే ఉన్నాయి. కొత్త‌గా 67 కేసులు న‌మోదైన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ త‌న బులిటెన్ లో వెల్ల‌డించింది

Read More

ఏపీలో తెరుచుకున్న మ‌ద్యం షాపులు: కొత్త ధ‌ర‌లు ఇవే

ఏపీలో మద్యం అమ్మకాలు షురూ అయ్యాయి. మందు కొనుక్కోవ‌డానికి ప్ర‌జ‌లు క్యూ పద్దతి ఫాలో అవుతున్నారు. సోమ‌వారం మ‌ద్యం కోసం నెల్లూరులో క్యూ ప‌ద్ద‌తిలో నిల‌బ‌

Read More

ఏపీలో లిక్క‌ర్ రేట్లు 25 శాతం పెంపు

మ‌ద్యం ప్రియుల‌కు ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్.. క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా దాదాపు నెల‌న్న‌ర రోజులుగా మూతప‌డిన లిక్క‌ర్ షాపులు సోమ‌వారం నుంచి తెరు

Read More

ఏపీలో కొత్తగా 58 కేసులు నమోదు

 1583కి చేరిన కేసుల సంఖ్య అమరావతి: ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 1583కి చేరింది. గడిచిన 24 గంటల్లో 6534 శాంపిల్స్‌ను పరీక్షించగా 58 మందికి కరోనా పాజటివ్

Read More

ఏపీలో ప్రతీ ఇంట్లో ఒక వ్యక్తికి కరోనా శాంపిల్ టెస్ట్

ఏపీలో రోజు రోజుకి క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఎక్కువ సంఖ్య‌లో క‌రోనా టెస్టులు చెస్తున్న ఏపీ ప్ర‌భుత్వం .. మ‌రో

Read More

తిరుమల శ్రీవారి దర్శనం పరిమిత సంఖ్యలో మాత్రమే

తిరుమల తిరుపతిలో ఒకేసారి లక్షలాది మంది శ్రీవారి దర్శించుకోవడం ఇకపై సాధ్య కాదన్నారు టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాతనే భక్త

Read More