ఆంధ్రప్రదేశ్

ఏపీలో 1800 దాటిని కరోనా పాజిటివ్‌ కేసులు

24 గంటల్లో 56 కొత్తకేసులు  విజయనగరంలో మూడు పాజిటివ్‌ కేసులు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1833కు చేరింది. గడిచిన 24

Read More

గ్యాస్ లీక్ ఘటనపై రాహుల్ దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ: విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చేరినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. వారికి అవసరమైన సహక

Read More

లాక్డౌన్ ఎఫెక్ట్: తెలంగాణ నుంచి ఏపీకి పడవ ప్రయాణం

లాక్డౌన్ వల్ల ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లడానికి వాహనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎలాగైనా సరే తమ ఊరు చేరాలనే కోరికతో.. అడ్డదారులు తొక్కుత

Read More

ప్లాస్టిక్ కంపెనీలో గ్యాస్ లీక్.. రోడ్డుపై ఎక్కడికక్కడ పడిపోతున్న జనాలు

విశాఖపట్టణంలోని గోపాలపట్టణంలో ఉన్న ఎల్.జి. పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహ ముగ్గురు చనిపోయారు. వీరిలో ఇద్దరు వృద్ధులు వి

Read More

టీఆర్‌‌ఎస్‌‌కు మస్తు డొనేషన్

దేశంలో సెకండ్‌‌ప్లేస్‌ 2018–19లో రూ. 41 కోట్ల విరాళాలు వివరాలు వెల్లడించిన ఏడీఆర్‌‌ రూ. 80 కోట్లతో వైఎస్సార్‌‌కాంగ్రెస్‌‌ టాప్ హైదరాబాద్‌‌, వెలుగు: హయ

Read More

ఏపీలో స్థానిక ఎన్నికలు మరోసారి వాయిదా

కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు ఆరువారాల పాటు వాయిదాపడ్డాయి. ఆ గడువు ఏప్రిల్‌ 31తో ముగిసిపోయింది .ప్రస్తుత

Read More

జూలై 27 నుంచి 31 వ‌ర‌కు ఎంసెట్.. 25న ఐసెట్

క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డి కోసం అమ‌లు చేస్తున్న లాక్ డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డిన ఉన్న‌త విద్యా కోర్సుల ప్ర‌వేశ ప‌రీక్ష‌లను జూలైలో నిర్వ‌హించాల‌ని

Read More

ఏపీలో కొత్త‌గా 60 క‌రోనాకేసులు

అమరావతి: ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. బుధ‌వారం కొత్త‌గా 60 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు తెలిపింది వైద్య ఆరోగ్య‌

Read More

అందుబాటులోకి రిజిస్ట్రేష‌న్ సేవ‌లు.. తొలిరోజే రూ.కోటి ఆదాయం

లాక్ డౌన్ కారణంగా 40 రోజుల పాటు ఏపీలో మూతపడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మంగ‌ళ‌వారం తెరుచుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా

Read More

లిక్క‌ర్ సేల్స్ కి అనుమ‌తిచ్చిన కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌రేం?

ద‌శ‌ల వారీగా మ‌ద్యపాన నిషేధం చేస్తామ‌ని త‌మ పార్టీ హామీ ఇచ్చిందని చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు. త‌మ విధానంలో మార్పులేద‌ని చెప్పారాయ‌న‌. ధ‌

Read More

మద్యపాన నియంత్రణ కోసమే ధరల పెంపు: సీఎం జగన్

మద్యపానాన్ని అరికట్టడంలో భాగంగానే భారీగా  లిక్కర్ రేట్లను పెంచినట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. దశల వారీగా మద్యపానాన్ని నిషేధించడమే

Read More

మ‌ద్య నిషేధానికి ఇదే బెస్ట్ టైమ్.. క‌మీష‌న్ల కోసం ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకోవ‌ద్దు

ఏపీలో లిక్క‌ర్ షాపులు తెరవడం, ధరలు పెంచడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మద్యం వల్ల రాష్ట్రంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థ

Read More

కెకె లైన్లో భారీగా విరిగిపడ్డ కొండచరియలు

విశాఖ పట్నం కెకె రైల్వే లైన్లో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో బోర్రాగుహలు-చిమిడిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ రెండ

Read More