ఆంధ్రప్రదేశ్
ఏపీలో 2 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది వైద్య
Read Moreవిశాఖలో మహిళా హోంగార్డుకు కరోనా పాజిటివ్
విశాఖపట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నగరానికి చెందిన ముగ్గురు ఆదివారం వైరస్ బారినపడ్డారు. వీరిలో మహిళా హోం గార్డు కూడా ఉన్నారు. మహారాణిపేట పోలీస
Read Moreలారీని ఢీ కొట్టిన కారు…ఇద్దరి మృతి
శ్రీకాకుళం జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. రణస్థలం మండలం కోష్ట దగ్గర ఇవాళ(సోమవారం) తెల్లవారు జామున ఆగి ఉన్న లారీని ఓ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్
Read Moreఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు
ఏపీలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాలలో కొత్తగా ఏర్పాటు చేసిన జేసీ రెవెన్యూ, జే
Read Moreఏపీలో మరో 50 కరోనా కేసులు
ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 50 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఒక పేషెంట్ మరణించారు. దీంతో ఇప్
Read Moreమద్యం, ఇసుక అక్రమాల నిరోధానికి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
అమరావతి : రాష్ట్రంలో మద్యం, ఇసుక అక్రమాల నిరోధానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్
Read Moreఅప్రమత్తంగా ఉండండి..వ్యాధినిరోధక శక్తిని పెంచుకొండి
మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే అని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చెన్నై కోయంబేడు మార్కెట్లో కరోనా కేసులు పెరగడంతో తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న
Read Moreవిజయనగరం జిల్లాలో తొలి కరోనా మరణం
విజయనగరం జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. జిల్లాలోని బలిజపేట మండలం చిలకలపల్లికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు కరోనాతో చికిత్స పొందుతూ శనివారం మృత
Read Moreచిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
చిత్తూరు జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని గుండ్లగుట్టపల్లి దగ్గర ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది.
Read Moreమద్యం షాపులను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తెచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది . అందులో భాగంగానే రాష్ట్రంలో మరో 13శాతం మద్యం దుకాణ
Read Moreమీ ఎక్స్ గ్రేషియా మాకొద్దు ..ఎల్జీ పాలిమర్స్ ను మూసేయాలి : డెడ్ బాడీలతో ఆందోళన
మీ డబ్బు మాక్కొద్దు. ఎల్ జీ పాలిమర్స్ కంపెనీని మూసేయాలంటూ స్థానికులు ఆందోళన బాటపట్టారు. ఎల్జీ పాలిమర్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విశాఖ ఆర్ ఆర్ వెంకటాప
Read Moreఏపీలో కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు
ముగ్గురు మృతి అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8388 మంది శ్యాంపిల్స్ను టెస్ట్ చేయగా.. 43 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో
Read Moreటెన్షన్..టెన్షన్..మరోసారి గ్యాస్ లీక్ తో రోడ్లపైకి జనం
విశాఖపట్నం, వెలుగు: వైజాగ్ లోని ఎల్జీ పాలిమర్స్ కెమికల్ గ్యాస్ లీకేజీ పరిసర ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. గురువారం రాత్రి మరోసారి గ
Read More












