ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు, పవన్ పై అంబటి అదిరిపోయే పంచ్ లు

చంద్రబాబు, పవన్  కలిసి నీచ రాజకీయాలు చేస్తున్నారని  ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.   చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి, పవన్ బీజేపీక

Read More

తిరుమలలో ప్రధాని మోదీ..  నవంబర్​ 27న శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని

ప్రధాని మోదీ తిరుపతి చేరుకున్నారు. తిరుపతి, తిరుమలలో ప్రధాని మోది రెండు రోజులు పర్యటించనున్నారు.  రేపు ( నవంబర్​ 27) తిరుమల శ్రీవారికి దర్శించుకో

Read More

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు..   పాతాళగంగకు హారతి..

కార్తీకమాసం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయంకు చేరుకుని.. పెద్ద ఎత్తున కార్తీక

Read More

విజయవాడ దుర్గగుడి ఛైర్మన్ పై హత్యయత్నం..ఆస్పత్రికి తరలింపు

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఛైర్మన్‌ కర్నాటి రాంబాబుపై దాడి కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై దాడి చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Read More

లోకేష్ యువగళం మళ్లీ మొదలు.. ఎప్పుడంటే...

నారాలోకేష్​ రేపటి నుంచి ( నవంబర్​ 27)  యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు.  చంద్రబాబు అరెస్ట్​ తరువాత  అనివార్య పరిస్థితుల్లో సె

Read More

శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో 8 అడుగుల త్రాచుపాము కలకలం

శ్రీశైలం ఆలయం ప్రాంగణంలో ఎనిమిది అడుగుల భారీ  త్రాచు పాము కలకలం రేపింది. కార్తీకమాసం పౌర్ణమి గడియలు దగ్గర పడటంతో భారీ పోడవుగల పాము ఆలయ ప్రాంగణంలో

Read More

పవన్​ కళ్యాణ్​పచ్చి దగాకోరు: మాజీ మంత్రి పేర్నినాని

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పవన్ మాటలు పిట్టల దొర మాటల్లా ఉన్నాయంటూ ఎద

Read More

ప్రియాంకగాంధీకి  ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు లేఖ 

ప్రియాంక గాంధీకి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు లేఖ రాశారు.   ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలను బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని ఆయన లేఖలో పేర

Read More

టీడీపీ హయాంలో గుడివాడలో ఏం అభివృద్ది జరిగింది: కొడాలి నాని

గుడివాడలో తనకు బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు.. 14 ఏళ్లు సీఎంగా ఉండి గుడివాడ అభివృద్ధికి ఏం చేశాడో చెప్పాలని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్ర

Read More

విశాఖ హార్బర్ లో బోట్లు తగలబెట్టింది వీళ్లే..

విశాఖ హార్బర్ ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. ప్రమాదం జరిగిన అనంతరం బోటు నుంచి ఇద్దరు వ్యక్తులు బయటకు వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజ్ ద

Read More

విశాఖ ఏవోబీలో సిమెంట్ లారీ బోల్తా.... - ఐదుగురు మృతి

విశాఖ ఏవోబిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  హంతల్​గుడ ఘాట్​ రోడ్డులో టిప్పర్​ బోల్తాపడింది.  ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా 11 మందికి గాయాల

Read More

శ్రీవారి మెట్లు ఎక్కుతూ.. గుండెపోటుతో డీఎస్పీ పోలీస్ మృతి

తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో గుండెపోటుతో డీఎస్పీ మృతి చెందారు. ఈరోజు(నవంబర్ 25) ఉదయం 1, 805 మెట్టు దగ్గర ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్(59) కుప్పకూలార

Read More

ఏంటీ వైపరీత్యం : తమిళనాడు మునిగిపోతుంది.. మనకు చుక్క నీళ్లు లేవు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాల కోసం హోమాలు, యాగాలు చేస్తున్నారు. బంగాళాఖాతంలో పడుతున్న తుఫాన్లు సైతం వానలను కురిపించటం లేదు. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రాజెక

Read More