ఆంధ్రప్రదేశ్

విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాద బాధితులకు పవన్ కళ్యాణ్ ఆర్థికసాయం

విశాఖ: ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్య్సకారులకు ఆర్థిక సాయం అందజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.ఒక్కొక్కరికి రూ. 50వేల చొప్పున చె

Read More

పల్నాడులోని వరికెపూడిశెల లిఫ్ట్ పనులు ఆపండి : తెలంగాణ కంప్లయింట్

కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు హైదరాబాద్, వెలుగు : ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న వరికెపూడిశెల లిఫ్ట్​ఇరిగేషన్​ స్కీమ్ పనులను ఆపాలని కృష్ణా బోర్డున

Read More

రూట్ క్లియర్ : విశాఖలో సీఎం జగన్, ఆఫీసులు ఉండేది ఇక్కడే

 ఆంధ్రప్రదేశ్​ పాలన విశాఖ నుంచే జరుగుతుందా అంటే అవుననిపిస్తోంది.  ఈ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.  విశాఖలో మంత్రులు, అధికారులు క

Read More

ఎంపీ రఘురామ పిటిషన్ హైకోర్టులో విచారణ వాయిదా... ఎప్పుడంటే

ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama) దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం ( నవంబర్​23) విచారణ చేపట్టింది. సీఎం జగ

Read More

ఏపీలో వారికి జగన్ సర్కార్ శుభవార్త.. ఒక్కో అకౌంట్‌లో రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు జమ.. ఎవరికంటే...

వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం (నవంబర్​ 23) తాడేపల్లి క్

Read More

సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య స్పెషల్ రైళ్లు

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ , తిరుపతి, బెంగళూరులకు వెళ్లే వీక్లీ స్పెషల్ రైళ్లను పొడిగించాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. నవంబర్ 22న రైల్వే

Read More

విశాఖ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం సీరియస్

విశాఖ ఆటో ప్రమాదం పై ప్రభుత్వం సీరియస్ అయింది.  ఆటో డ్రైవర్ అతివేగం వల్లే  ప్రమాదం జరిగిందని  ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.  ఈ

Read More

బంగాళాఖాతంలో మరో తుఫాన్.. ఈ రాష్ట్రాల్లో అత్యంత ప్రభావం..

దేశంలో పలు ఈశాన్య రాష్ట్రాలను అతలాకుతలం చేసిన మిథిలీ తుపాను తర్వాత బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 2023లో ఇది

Read More

స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టిన లారీ.. ఏడుగురి విద్యార్థులకు తీవ్రగాయాలు

 ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో దూసుకొచ్చిన లారీ.. స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగ

Read More

శబరిమలకు హైదరాబాద్ నుంచి 22 ప్రత్యేక రైళ్లు

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మార్గంలో 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో

Read More

అతివేగంగా వచ్చి లారీని ఢీకొన్న ఆటో.. ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో అతివేగంగా ఓ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయ

Read More

పాఠశాల విద్యార్థుల ఆటో బోల్తా.. ఏడుగురికి గాయాలు

విశాఖపట్నం మధురవాడ, నగరం పాలెం రోడ్డులో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో విద్యార్థులకు గాయాలయ్యాయి. మధురవాడ నుంచి నగరం పాలెం వైపు వస్తున్న ఆటోకు పంది అడ్డుర

Read More

నగరి కోర్టులో ముగ్గురిపై మంత్రి రోజా పరువు నష్టం దావా

టీడీపీ నేత బండారు సత్యనారాయణపై వైఎస్సార్ సీపీ మంత్రి ఆర్కే రోజా కేసు ఫైల్ చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బండారుతో పాటు మరో ఇద్దరిపై మంగ

Read More