తెలంగాణం

మోతె మండలంలో గంజాయి విక్రేతల అరెస్ట్​

మోతె (మునగాల), వెలుగు : మండలంలోని మామిళ్లగూడెం గ్రామ శివారులో ఆరుగురు గంజాయి విక్రేతలను పోలీసులు అరెస్ట్​చేశారు. ఎస్ఐ యాదవేందర్​రెడ్డి వివరాల ప్రకారం.

Read More

శాతవాహన యూనివర్సిటీకి మహర్దశ.. ఇంజినీరింగ్, లా కాలేజీల ఏర్పాటుకు సర్కార్​ నిర్ణయం

కొత్త కాలేజీల రాకతో మారనున్న క్యాంపస్ వాతావరణం పదేళ్లలో కొత్త కోర్సులు, కొత్త కాలేజీల ఏర్పాటును ప్రభుత్వం పట్టించుకోలే  కరీంనగర్, వెలుగ

Read More

ఖమ్మంలో ఆకట్టుకున్నసైన్స్ ఫెయిర్​ 

ఖమ్మం టౌన్/ఫొటోగ్రాఫర్​ , వెలుగు : ఖమ్మం బల్లేపల్లి లోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో  విక్రమ్ సారాబాయ్ సైన్స్ ప్రాంగణంలో రెండు రోజులపాటు జరిగే జిల్లా స్థా

Read More

డిసెంబర్ 18,19న సీపీఎం జిల్లా మహాసభలు

సత్తుపల్లి, వెలుగు : ఈనెల 18 , 19న   సీపీఎం  జిల్లా మహాసభలు జరుగుతాయని ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర నాయకులు బీబీ రాఘవులు,  తమ్మ

Read More

గోశాలపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి .. భువనగిరిలో ధర్నా

యాదాద్రి, వెలుగు : గోశాలపై దాడి చేసిన దుండగులను శిక్షించాలని డిమాండ్​ చేస్తూ సోమవారం భువనగిరిలో ధర్నా నిర్వహించారు. ఆలేరు మండలం బహదూర్​పేటలోని శ్రీ సా

Read More

సీఎం, ఎమ్మెల్యే ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్​ పరిధిలో 634 డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పలువురు లబ్ధిదారులు గోదావరిఖని మెయిన్​ చౌ

Read More

ఇక్కడే ఉంటా.. మళ్లీ పోటీ చేస్తా : జువ్వాడి నర్సింగరావు

మల్లాపూర్ , వెలుగు: 2028లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినా కోరుట్ల నియోజకవర్గంలోనే పోటీ చేస్తానని, అందరికీ సేవ చేస్తానని కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ

Read More

కరీంనగర్ కలెక్టరేట్‌లో ప్రజావాణికి 208 దరఖాస్తులు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. 208 మంది అర్జీదారులు వివిధ సమస్యల పరిష్కారం క

Read More

మహబూబ్ నగర్ జిల్లాలో వడ్ల కొనుగోళ్లపై రివ్యూ

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : జిల్లాలో వడ్ల కొనుగోళ్లపై కలెక్టర్  విజయేందిర బోయి సమీక్షించారు. జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చే

Read More

జోగులాంబ హుండీ ఆదాయం రూ.1.06 కోట్లు

అలంపూర్, వెలుగు : జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో సోమవారం 150 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు నిర్వహించారు. అమ్మవారి హుండీ ద్వారా రూ.87,02,5

Read More

కేంద్ర రైల్వే మంత్రికి బీఆర్ఎస్ ఎంపీల వినతి

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు స్టేషన్లలో ఉన్న రైల్వే సంబంధిత సమస్యలపై ఢిల్లీలో సోమవారం బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ

Read More

సోనియా వల్లే తెలంగాణ వచ్చింది :నీలం మధు

పటాన్​చెరు, వెలుగు: సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కాంగ్రెస్​రాష్ట్ర నాయకుడు నీలం మధు అన్నారు. సోమవారం ఆమె 78వ బర్త్​డే సందర్భంగా చిట్క

Read More

ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ప్రభుత్వం : ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్

జహీరాబాద్, వెలుగు: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ అన్నారు.

Read More