తెలంగాణం
అర్జీలను పెండింగ్లో పెట్టొద్దు : కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన అర్జీలను పెండింగ్లో పెట్టొద్దని కలెక్టర్క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో
Read Moreరూ.1.15 కోట్ల స్కామ్ లో ఎస్ హెచ్జీ..గ్రూప్ లీడర్స్ కు బ్యాంక్ నోటీసులు
వీవోఏను అరెస్ట్ చేయాలని సీఐకి వినతిపత్రం ఇచ్చిన బాధితులు. రామయంపేట, నిజాంపేట, వెలుగు: నిజాంపేట మండల పరిధిలోని నందిగామలో వీవోఏ ప్రవీణ సెల్ఫ్హె
Read Moreప్రజా వినతులు వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
నిర్మల్ అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ నిర్మల్, వెలుగు : ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్
Read More2023-24 వానాకాలం, యాసంగి మిల్లింగ్ గడువు పొడిగింపు
హైదరాబాద్, వెలుగు: 2023-24 వానాకాలం, యాసంగి మిల్లింగ్ గడువును ఈ నెల 15వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ
Read Moreకాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించండి: ఎంపీ వద్దిరాజు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పనులు త్వరగా ప్రారంభించాలని కేంద్రాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కోరారు. సో
Read Moreవిద్యార్థులకు అల్పాహారం పంపిణీ
కోస్గి, వెలుగు : పాఠశాల విద్యార్థులకు అల్పాహారం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గుండుమాల్ తహసీల్దార్ భాస్కర్ స్వామి, మాజీ ఎంపీపీ మధ
Read Moreశ్రీరాంపూర్ ఏరియాలో ఘనంగా రక్షణ పక్షోత్సవాలు ప్రారంభం
నస్పూర్, వెలుగు : శ్రీరాంపూర్ ఏరియాలో 55 వార్షిక పక్షోత్సవాలు సోమవారం ఏరియాలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లో ఏరియా జీఎం ఎల్వీ సూర్యనారాయణ, రక్షణ
Read Moreమావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలి : బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్
కోల్బెల్ట్, వెలుగు : మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రశాంత జీవితం గడపాలని బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ పిలుపునిచ్చారు. సో
Read Moreరక్షణ చర్యలపై ప్రత్యేక తనిఖీ : సింగరేణి జీఎం జి. దేవేందర్
మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి. దేవేందర్ కోల్బెల్ట్,వెలుగు : సింగరేణి వ్యాప్తంగా ఓసీపీలు, అండర్ గ్రౌండ్ మైన్లు, డిపార్ట్మెంట్లలో రక్షణ
Read Moreజీవో 46పై తెలంగాణకు సుప్రీం కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ, వెలుగు: జీవో 46పై తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ జీవోపై రాష్ట్ర సర్కార్&zwnj
Read Moreగ్రూప్ –2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ సబావత్ మోతిలాల్
జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లాలో ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్షను పకడ్బందీగా నిర్వహిం
Read More15 లేదా 16న గురుకుల స్టూడెంట్లతో సీఎం, మంత్రుల లంచ్: డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: డైట్ చార్జీలు పెంచిన అంశాన్ని సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు గురుకుల స్టూడెంట్లతో పంచుకోనున్నారు. ఇందులో భాగంగా ఈ
Read Moreసోనియా తెలంగాణ ఇచ్చిన దేవత అన్నవ్.. ఇప్పుడు విషెస్ చెప్పనీకి నోరు వస్తలేదా?: కేసీఆర్కు వెంకట్రెడ్డి ప్రశ్న
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు వెంకట్రెడ్డి ప్రశ్న బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టుతో నా కల నెరవేరింది అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి చిట్ చాట్
Read More












