నిజామాబాద్
మార్చి 10న కుస్తీ పోటీలు..గెలిచిన వారికి వెండి కడెం
లింగంపేట,వెలుగు : మండలంలోని కొర్పోల్ లో ఆదివారం సాయంత్రం కుస్తీ పోటీలు జరుగుతాయని గ్రామస్తులు తెలిపారు. మహాశివరాత్రి పండుగ సందర్బంగా స్థానిక కా
Read Moreకామారెడ్డిలోని పార్కుల్లో ఎక్కడా సౌలత్ల్లేవు
కామారెడ్డిలోని పార్కుల్లో ఎక్కడా సౌలత్ల్లేవు.. పిల్లలతో కలిసివెళ్లి కొద్దిసేపు సేదదీరే పరిస్థితి లేదు. చెట్లుఎండిపోయాయి. పిచ్చి మొక్కలు పెర
Read Moreరోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి..
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై తండ్రి, కొడుకు ఆస్పత్రికి వెళ్తుండగా మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది.
Read Moreకాంగ్రెస్లో చేరిన బుడిమి సొసైటీ డైరెక్టర్లు
బాన్సువాడ, వెలుగు : బీఆర్ఎస్ పార్టీకి బాన్సువాడ మండలం బుడిమి సొసైటీ చెందిన డైరెక్టర్లు ఐదుగురు గురువారం బాన్సువాడ నియోజక
Read Moreమోర్తాడ్ లో రైతుల ధర్నా
బాల్కొండ, వెలుగు : 63వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్ లో రైతులు గురువారం మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన
Read Moreజీరో కరెంట్ బిల్లు కోసం జనాల బారులు
నవీపేట్, వెలుగు: నవీపేట్ మండల పరిషత్ కార్యాలయంలో ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు దారులు బారులు తీరారు. 200
Read Moreకప్పలవాగుకు నీళ్లు వదలాలని ధర్నా
బాల్కొండ, వెలుగు: ప్యాకేజీ 21 ద్వారా కప్పల వాగు, పెద్దవాగుకు సాగు నీరు వదలాలని డిమాండ్ చేస్తూ గురువారం భీంగల్లో బీ
Read Moreమహిళలే కుటుంబాలకు వెన్నుముక
బోధన్, వెలుగు: మహిళలు కుటుంబాలకు వెన్నుముక లాంటివారని న్యాయమూర్తులు కొనియాడారు. గురువారం బోధన్ పట్టణంలోని కోర్టు ఆవరణలో మహిళా న్యాయవాదులకు, &nb
Read Moreకామారెడ్డి మున్సిపాలిటీ లోటు ఏటా రూ. 4 కోట్లు
ఆదాయం తక్కువ.. వ్యయం ఎక్కువ మీటింగ్లో ప్రతిపాదించిన- 26 ఎజెండా అంశాల రద్దు లోటుతో ఎన్నాళ్లు నెట
Read Moreబ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : జీఎం రితేశ్ కుమార్
జీఎం రితేశ్ కుమార్ సిరికొండ, వెలుగు : బ్యాంకింగ్ సేవలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ఆఫ్బరోడా జీఎం రితేశ్
Read More21న డీసీసీబీ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం
నిజామాబాద్, వెలుగు : జిల్లా సహకార కేంద్ర బ్యాంక్(డీసీసీబీ) చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డిపై 15 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం కోరుతున్న నేపథ్యంలో
Read Moreబీఎస్పీకి అమర్నాథ్ బాబు గుడ్బై
బోధన్, వెలుగు : బీఎస్పీ బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి అమర్నాథ్బాబు ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. టౌన్లో బుధవారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన
Read Moreసైబర్ నేరాలపై అవగాహన
ఎల్లారెడ్డి, వెలుగు : సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ సూచించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బుధవారం స్టూడ
Read More












