దేశం

సంభాల్లో పురాతన మెట్ల బావి.. 150 ఏండ్ల నాటిదిగా గుర్తింపు

బరేలి (యూపీ): ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లా చాందౌసి టౌన్​లో 150 ఏండ్ల నాటి మెట్ల బావి బయటపడింది. ఇది లక్ష్మణ్ గంజ్ ఏరియాలో కనుగొన్నారు. రెండు రోజులుగా తవ

Read More

ప్రింట్​ మీడియానే.. విశ్వసనీయ వార్తలకు జీవిక

వార్తా పత్రికలకు, ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందా? జనాభా పెరుగుదలతో  పోలిస్తే  భారతదేశంలో  వార్తాపత్రికల  ముద్రిత వార్తల రీడర్

Read More

ప్రియాంక ఎన్నికపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కేసు

న్యూఢిల్లీ: వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికపై ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కేరళ హైకోర్టులో

Read More

44వ సవరణకు ఇందిర అనుకూలంగా ఓటేశారు: ఎంపీ జైరాం రమేశ్

న్యూఢిల్లీ: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తన సహచర ఎంపీలతో కలిసి 44వ రాజ్యాంగ సవరణకు అనుకూలంగా ఓటువేశారని, ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఎంపీల

Read More

ఢిల్లీ కాలనీల్లో నరకప్రాయ పరిస్థితులు

ఆప్ సర్కార్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి: ఢిల్లీ ఎల్జీ సక్సెనా ఎల్జీకి థ్యాంక్స్.. ఆయన గుర్తించిన లోపాలు సరిచేస్తున్నం: కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ఢ

Read More

రాహుల్ గాంధీకి రాయ్‎బరేలీ కోర్టు సమన్లు

బరేలీ(యూపీ): లోక్‌‌‌‌సభ ఎన్నికల సందర్భంగా ఆర్థిక సర్వేపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జనవరి

Read More

ఇతర దేశాల జోక్యాన్ని అనుమతించం: మంత్రి ఎస్. జైశంకర్

ముంబై: భారత్ తన లక్ష్యాలు, నిర్ణయాలలో ఇతర దేశాల జోక్యాన్ని అనుమతించదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తేల్చి చెప్పారు. ఇతర దేశాలకు ఇండియాలో ఎటువంటి వీటో

Read More

పంజాబ్‎లో ఒక్కసారిగా కుప్పకూలిన బిల్డింగ్.. ఇద్దరు మృతి

చండీగఢ్: మొహాలి జిల్లాలో కుప్పకూలిన బిల్డింగ్ శిథిలాల నుంచి మరొకరి మృతదేహం బయటపడింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది. శనివారం సాయంత్రం పంజ

Read More

తుర్కియేలో హెలికాప్టర్ కూలి నలుగురు మృతి

అంకారా: తుర్కియేలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. వైద్య సిబ్బందితో బయలుదేరిన ఓ అంబులెన్స్‌‌‌‌ హెలికాప్టర్‌‌‌‌ ఆ

Read More

ఎన్నికల సమగ్రతను దెబ్బతీసే కుట్ర.. బీజేపీ కుట్రలను తిప్పికొడతాం: ఖర్గే

న్యూఢిల్లీ: ఎన్నికల సమగ్రతను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఓ పద్ధతి ప్రకారం.. ఎన్నిక

Read More

సజీవ దహనానికి యత్నం.. రైతుకు రూ.9.91 లక్షల జరిమానా

జైపూర్: రాజస్థాన్‎లో ఆసక్తికర ఘటన జరిగింది. తన భూమికి పరిహారం కోరుతూ సజీవ దహనానికి యత్నించిన ఓ రైతుకు ఆ రాష్ట్ర పోలీసులు షాకిచ్చారు. ఆయనకు ఏకంగా ర

Read More

యూపీ సీఎంవో ట్విట్టర్ ఖాతాకు 60 లక్షల మంది ఫాలోవర్లు

లక్నో: ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్(యూపీ సీఎమ్‎వో) అరుదైన ఘనత సాధించింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’లో 60 లక్షల మంది ఫాలోవర

Read More

మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం.. భారత్, కువైట్ మధ్య స్నేహ సంబంధాల బలోపేతానికి చేసిన కృషికి..

కువైట్ సిటీ: ప్రధాని నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఆయనకు తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్–కబీర్&

Read More