దేశం
750 రూపాయలు కట్టండి.. లక్షాధికారి కండి.. కోట్లకు మోసం చేసిన ఇంటర్ స్టూడెంట్
రాజస్థాన్ లో ఓ ఇంటర్ పాసైన యువకుడు భారీ మోసానికి పాల్పడ్డాడు. కేవలం రూ. 750 కట్టి లక్షాధికారి కండి అంటూ వేల మంది జనాలను దోచుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించ
Read Moreఆధార్ కార్డు పేరుతో.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి రూ.12 కోట్లు కొట్టేశారు
భయం.. సైబర్ నేరగాళ్ల ప్రధాన అస్త్రం. మీరు భయపడ్డారంటే అవతలి వారు మరింత రెచ్చిపోతారు. మీ ఖాతాలలో ఉన్న డబ్బులు మొత్తం లాక్కున్నాక వదిలి పెడతారు. ఇది గుర
Read Moreభారత డ్రగ్స్ స్మగ్లర్ను అమెరికాలో చంపేశారు.. ఇది వాళ్ల పనేనంట..!
అమెరికా, కాలిఫోర్నియాలో ఇండియా మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ స్మగ్లర్ సునీల్ యాదవ్ హత్యకు గురయ్యాడు. భారత్లో పలు కేసుల్లో మోస్ట్ వాంటెడ్ జాబితాలో
Read MoreNHRC చీఫ్ ఎంపిక లోపభూయిష్టం: మల్లికార్జున్ ఖర్గే
NHRC చైర్ పర్సన్, సభ్యుల ఎంపిక లోపభూయిష్టంగా ఉంది. ఏకపక్షంగా ఎన్ హెచ్ ఆర్సీ చైర్మన్, కమిషన్ సభ్యులను ఎంపిక చేశారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే,
Read Moreఆ గదిలో హత్యాచారమే జరగలేదా..? ఆర్జీకర్ హాస్పిటల్ కేసులో బిగ్ ట్విస్ట్
వెస్ట్ బెంగాల్: కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Read Moreమన జీవితాలు ఎప్పుడూ ఏడుపే.. మన కంటే పాకిస్తాన్ వాళ్లే హ్యాపీ అంట..!
అంటే ప్రతోడికీ పౌరుషాలు వస్తాయి.. అంతెత్తున లెగుస్తారు.. ఇదంతా ఎందుకు అంటారా.. ప్రపంచ వ్యాప్తంగా హ్యాపీగా ఉన్న దేశాల జాబితాను రిలీజ్ చేస్తే.. అందులో మ
Read Moreబ్యాంక్ దోపిడి కేసు.. 24 గంటల్లోనే ఎన్ కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో సంచలనం సృష్టించిన బ్యాంక్ దోపిడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులు ఇద్దరిని యూపీ పో
Read Moreఏడాదిన్నరలో 10 లక్షల జాబ్లు ఇచ్చినం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఏడాదిన్నరలో 10 లక్షల పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ చరిత్రలో ఇది పెద్ద రికార్డ్ అని తెలి
Read Moreఆలిండియా ఫారెస్ట్ ఆఫీసర్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా ఎండీ అలీఖాన్
న్యూఢిల్లీ, వెలుగు: ఆలిండియా ఫారెస్ట్ ఆఫీసర్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా తెలంగాణకు చెందిన రాష్ట్ర డిప్యూటీ రేంజర్ ఎండీ మోజామ్ అలీఖాన్ గెలుపొందారు. సోమవా
Read Moreపర్భనీ బాధితుడి ఇంటికి రాహుల్.. ఫైర్ అయిన బీజేపీ
ముంబై: పర్భనీ హింసాకాండ తర్వాత జ్యుడీషియల్ కస్టడీలో మరణించిన బాధితుడి కుటుంబాన్ని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కలిశారు. వార
Read Moreబెయిల్ ఇవ్వలేం.. ఖేడ్కర్కు తేల్చి చెప్పిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: మాజీ ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్ పూజా ఖేడ్కర్కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.
Read Moreదేశ నిర్మాణంలో పీవీ సేవలు మరవలేం: ఏఐసీసీ చీఫ్ ఖర్గే
న్యూఢిల్లీ, వెలుగు: దేశ నిర్మాణంలో మాజీ ప్రధాని పీవీ నరహింహారావు సేవలు మరవలేనివని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొనియాడారు. సోమవారం పీవీ వర్ధంతి స
Read Moreజాబ్ అప్లికేషన్లపైనా 18% జీఎస్టీ సిగ్గుచేటు: కేంద్రంపై ప్రియాంక ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని కేంద్రంలోని మోదీ సర్కార్.. జాబ్ అప్లికేషన్ పత్రాలపైనా జీఎస్టీ వసూలు చేస్తున్నదని ఏఐసీసీ ప్రధాన కార్య
Read More












