ఆంధ్రప్రదేశ్
రాయలసీమలో భారీ వర్షం: పలు రైళ్లు నిలిపివేత
కర్నూలు: ఆంధ్ర ప్రదేశ్ కర్నూలులో పడిన భారీ వర్షాలకు రైలు పట్టాలు తెగిపడ్డాయి. ఈ ఘటన నంద్యాల – గిద్దలూరు రైలు మార్గమద్యంలోని గాజులపల్లి దిగువమెట్ట మధ్య
Read Moreదేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత మోడీదే: పూరంధేశ్వరి
తక్కువ కాలంలో దేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందని అన్నారు బీజేపీ నాయకురాలు పూరంధేశ్వరి. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో మాట్లాడిన ఆమ
Read More24 మందితో TTD పాలక మండలి ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 24 మంది సభ్యులతో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలక మండలిని ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం నుంచి 8మందికి…తెలంగాణ నుంచి ఏడు
Read Moreముగ్గురు టీడీపీ MLAలకు హైకోర్టు నోటీసులు..!
ఆంధ్ర ప్రదేశ్: టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు నోలీసులు జారీచేసింది హైకోర్టు. గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్ల ఎన్నికను
Read Moreజల దిగ్బంధంలో మహానంది ఆలయం
కర్నూలు జిల్లాలోని మహానంది ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయంలోని మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు ప్రవేశించింది. నీట మునగడంతో పంచలింగాల మంటపం, కో
Read Moreబోటుప్రమాదం: కొట్టుకు వస్తున్న మృతదేహాలు
ఆంధ్ర ప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా పాపికొండలలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం మూడోరోజు గాలింపుచర్యలు జరుగుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పా
Read Moreదసరా సెలవులు 28 నుంచి అక్టోబర్ 13 వరకు
దసరా పండుగ సెలవులను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈ నెల 28 నుంచి సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రభు
Read Moreబోటు ప్రమాదం: 17కు చేరిన మృతుల సంఖ్య
తూర్పుగోదావరి జిల్లాలో ఆపరేషన్ దేవీపట్నం కొనసాగుతోంది. కచ్చులూరు దగ్గర లాంచీ మునిగిన ఘటనలో చనిపోయినవారి సంఖ్య 17కు చేరింది. నిన్నటి వరకు 8 మంది మృతదేహ
Read Moreఉన్మాది సర్కార్ లా వైసీపీ : చంద్రబాబు
వైసీపీ ఉన్మాది సర్కార్ లా వ్యవహరిస్తుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కోడెల మృతిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కోడెలది ప్రభుత్వం చేసి
Read Moreఇంకా తెలియని 33 మంది ఆచూకీ
బోటు ప్రమాదంలో మరో నలుగురి మృతదేహాలు గుర్తింపు కొనసాగుతున్న గాలింపు 351 అడుగుల లోతులో బోటు బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్న నేవీ, ఎన్డీఆర్ఎఫ్ నదీలో,
Read Moreకోడెలను కొడుకే హత్య చేశాడు.. మేనల్లుడి ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య మిస్టరీగా మారింది. కోడెల మరణం ఆత్మహత్య కాదన్నారు ఆయన మేనల్లుడు కంచేటి సాయి. కోడెల కు
Read Moreబోటు ప్రమాద స్థలంలో జగన్ ఏరియల్ సర్వే.. ఎర్రబెల్లి పరామర్శ
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు నివాళులర్పించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. డెడ్ బాడీస్ ను స్వస్థలాలకు తరలించే ఏర్పాట్
Read Moreకోడెల శివప్రసాద్ కూతురి స్టేట్మెంట్ ఇదే..!
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకులు కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యపై… వెస్ట్ జోన్ డీసీపీ ఎఆర్ శ్రీనివాస్ మాట్లాడారు. శివప్రసాద్ బిడ్డ
Read More












