ఆంధ్రప్రదేశ్
అనంతపురంలో వాల్మీకి సినిమా విడుదల నిలిపివేత
వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా వాల్మీకి రేపు(సెప్టెంబర్-20) విడుదల కానుంది. అయితే సినిమా విడుదలను నిలిపేయాలంటూ అనంతపురం జిల్లాలో బోయ కమ్యునిటీ సభ్యు
Read Moreనిన్న కుటుంబాన్ని కోల్పోయి.. నేడు ఆ ఒక్కడూ మృతి
చిత్తూరు : ఈ నెల (సెప్టెంబర్)14న పలమనేరు జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన టీటీడీ ఉద్యోగి విష్ణు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించాడు.
Read Moreఎక్కడికక్కడే నిలిచిపోయిన లారీలు
విశాఖ: ఆలిండియా మోటారు ట్రాన్స్పోర్టు కాంగ్రెస్ బంద్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఎక్కడ లారీలు అక్కడే నిలిచిపోయాయి. విశాఖలో కూడా 20 వేల లారీలు వివిధ ప
Read Moreబొబ్బిలిలో పేలుడు..నేలమట్టమైన 3 ఇళ్లు
ఏపీ విజయనగరం జిల్లా బొబ్బిలిలోని దేవాంగుల వీధిలో జిలిటెన్ స్టిక్స్ పేలి, రెండు పెంకుటిల్లు, ఒక రేకుల ఇల్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయ
Read Moreటీటీడీ బోర్డులో..రాష్ట్రం నుంచి ఏడుగురు
మైహోం రామేశ్వర్రావు, డి.దామోదర్రావులకు చాన్స్ 28 మంది మెంబర్లతో బోర్డు ఏర్పాటు చేసిన ఏపీ సర్కారు ఏపీ వాళ్లు 8, తమిళనాడు నుంచి నలుగురు, కర్నాటక వాళ్
Read Moreపోతిరెడ్డిపాడు ద్వారా ఏపీకి వంద టీఎంసీలు
పోతిరెడ్డిపాడు ద్వారా వంద టీఎంసీలు తీసుకెళ్లారు రోజూ 44 వేల క్యూసెక్కులు తరలిస్తున్న ఏపీ మిగతా కాల్వల ద్వారా ఇప్పటికే 50 టీఎంసీల వినియోగం 10 వేల క్యూస
Read Moreఅద్దెకు ఇళ్లిస్తే అందినకాడికి దోచేశారు
విశాఖపట్నంలో యాజమానికే టోకరా వేశారు అద్దెకుంటున్న ముగ్గురు వ్యక్తులు. మాయమాటలు చెప్పి వారిని నమ్మించి అందినకాడికి దోచుకుని పరారయిన ఆ ముగ్గురుని పోలీసు
Read MoreTTD పాలక మండలి నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని నియమిస్తూ AP ప్రభుత్వం జీవో ఇచ్చింది. మొత్తం 24 మందిని పాలక మండలి సభ్యులుగా నియమించినట్టు జీవోలో తెలిపింది. మరో
Read Moreప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేదం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్పై నిషేధం విధించింది. ఆరోగ్యరంగంపై సుజాతరావు కమిటీ సిఫార్సు లను ప్రభుత్వం
Read Moreలభించిన బోటు జాడ
దేవీపట్నం: నాలుగు రోజుల క్రితం గోదావరిలో బోల్తా పడిన పడవ ఆచూకీని బుధవారం గుర్తించారు. సోనార్ (నీటిలోకి తరంగాలు పంపి వస్తువు ఉందా లేదా అని కనిపెట్టడం)
Read Moreట్విట్టర్ ఖాతాలు ఎందుకు బ్లాక్ చేశారో అర్థం కావట్లే: పవన్
జనసేన పార్టీకి సంబంధించిన ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయడంపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీకి మద్దతుదారులైన 400 ట్విట్
Read Moreతెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
తెలంగాణ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీగా వర్షాలు కుర
Read Moreపోలీసుల చేతికి కోడెల పోస్ట్మార్టం రిపోర్ట్
హైదరాబాద్/ అమరావతి, వెలుగు: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆయన బెడ్ రూమ్ నుంచి స్వాధీనం చేసుక
Read More












