ఆంధ్రప్రదేశ్

మోహిని అవతారంలో శ్రీనివాసుడు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతారంలో దర్శనమిస్తున్నారు మలయప్ప స్వామి. దీంతో తిరుమల క్షేత్రం గోవ

Read More

ప్రభుత్వానికి కనీస అవగాహాన లేదు: బాబు ట్వీట్స్

ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని మండి పడ్డారు ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, టీడీపీ నాయకుడు చంద్రబాబు. తక్క

Read More

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం బెజవాడ దుర్గమ్మను దర్శించుకోనున్నారు.  శుక్రవారం సాయంత్రం గుడికి చేరుకోనున్న సీఎంకు రాష్ట్ర మంత్రులు ఓంకా

Read More

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకోన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. చిన్నమండెం మండలం కేశాపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ము

Read More

గోదావరి బోటు మృతుల కుటుంబాలకు ఇల్లు, ఉద్యోగం

ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రకటన పాపికొండల్లో గోదావరి బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ 90 లక్షల పరిహారం చెక్కులను ఏపీ ప్రభుత్వం

Read More

ఆకలి తీర్చే అక్షయపాత్ర: మహాయజ్ఞంలా అన్నప్రసాదం

జగాన్ని పాలించే జగత్‌‌కల్యాణ చక్రవర్తి వేంకటేశ్వరుడు. భక్తుల కోర్కెలు తీర్చడమే కాదు, తన దర్శనానికి వచ్చినప్పుడు ఆకలి కూడా తీరుస్తున్నాడు. అవును ఆ దేవద

Read More

కర్నూల్ లో ఏసీబీ వలలో చిక్కిన అవినీతి తిమింగలం

కర్నూలులో అక్రమాస్తుల అభియోగాలపై ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో అవినీతి తిమింగలం పట్టుబడింది. ఏపీ-తెలంగాణ సరిహద్దులోని పంచలింగాల చెక్ పోస్టు లో పనిచే

Read More

కల్పవృక్ష వాహనంపై శ్రీవారు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోవ రోజు… కల్పవృక్ష  వాహనంపై  దర్శనమిస్తున్నారు మలయప్ప స్వామి. దీంతో త

Read More

సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఉదయం మలయప్పస్వామికి సింహవాహన సేవ కనుల పండుగగా నిర్వహించారు

Read More

డ్యూటీ టైంలో ఆ ఎస్సైలు ‘సైరా’ సినిమా చూశారని..

తమ అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాకి వెళ్లినందుకు పై అధికారుల ఆగ్రహానికి గురయ్యారు ఆరుగురు ఎస్సై లు. స్వాతంత్య్ర సమరయోధుని జీవిత కథ ఆధా

Read More

సూర్యనారాయణ స్వామి వారి పాదాలను తాకిన భానుడి కిరణాలు

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని భానుడి కిరణాలు తాకాయి. పంచ ద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి సూర్యకిర

Read More

కోర్టుకు జగన్ హాజరు కావల్సిందే: సీబీఐ

అక్రమ ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేసింది సీబీఐ.

Read More

పర్యాటకులకు విశాఖ పోర్టును సందర్శించే అవకాశం

విశాఖ పోర్టు ట్రస్ట్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోర్టు అధికారులు ప్రత్యేక అవకాశం కల్పించింది. ఈనెల 6,7 తేదీలలో పర్యాటకులు పోర్టును సందర్శించే అవకాశం

Read More