ఆంధ్రప్రదేశ్

తిరుమలలో 1,330 సీసీ కెమెరాలు

తిరుమల, వెలుగు: తిరుమలలో సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం కానుంది. రూ.15 కోట్లతో టీటీడీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. రోజూ 80 వేల మంది, రద్దీ రోజుల్లో లక

Read More

రూ. 25 వేల కోట్ల లోన్ ఇవ్వండి : NDBని కోరిన జగన్

అమరావతి, వెలుగు: ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.25 వేల  కోట్ల లోన్ ఇవ్వాలని న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) ప్రతినిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్

Read More

విజయవాడలో దారుణం: కోరిక తీర్చలేదని గొంతుకోశాడు..

విజయవాడ: తన కోరిక తీర్చలేదన్న కోపంతో ఓమహిళ గొంతుకొశాడు ఒక దుండగుడు. ఈ ఘటన విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. విజయవాడలోని మొగల్రాజపురం కొండపై ర

Read More

దొంగతనానికి వెళ్లి మూడు రోజులు బావిలోనే…

దొంగతనానికి వెళ్లిన ఓ దొంగ ప్రమాదవశాత్తు బావిలో పడగా అతని నడుము విరిగిపోయింది.  ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడంలో జరిగింది. పోలీసుల

Read More

పండంటి కవలలకు జన్మనిచ్చిన 73 ఏళ్ల బామ్మ

గుంటూరు : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన మంగాయమ్మ(73) అనే వృద్ధురాలు కవల పిల్లలకు జన్మనిచ్చింది. బుధవారం గుంటూరులోని అహల్య నర్సిం

Read More

ఏపీలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు

ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.కేబినెట్ విషయాలను మంత్రి పేర్ని నాని మీడియా ముందు వ

Read More

చంద్రబాబు..పల్నాడు నడిబొడ్డులో చర్చకు రెడీనా?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే  గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు చేశారు. చంద్రబాబు హయాంలో వైసీపీ  నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధ

Read More

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని కోసం పోలీసుల గాలింపు

దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. కులం పేరుతో దూషించి దాడి చేశారంటూ జోసఫ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో

Read More

ఏడాదిన్నర పాపకు విషమిచ్చి చంపిన తండ్రి

చిత్తూరు: భార్యా భర్తల మధ్య జరిగిన గొడవకి ఓ చిన్నారి బలైంది. ఈ విషాద సంఘటన చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలంలో జరిగింది. గుర్రంకొండ పోలీసుల కథనం ప్రకార

Read More

 వెంకన్న బోర్డు ఏర్పాటెప్పుడు

               కీలక నిర్ణయాల అమలులో తీవ్రంగా ఆలస్యం                 బోర్డులో చోటు కోసం క్యూకట్టిన ఆశావహులు టీటీడీ బోర్డులో తెలంగాణకు రెండు లేదా మూడు

Read More

పరీక్ష సెంటర్ కు ఆలస్యం..నలుగురు టీచర్లు సస్పెండ్

ఆంధ్రప్రదేశ్ : సచివాల ఉద్యోగాల రాత పరీక్షకు అరగంట ఆలస్యంగా వచ్చిన నలుగురు ఇన్విజిలేషన్ టీచర్లు సస్పెన్షన్ కు గురయ్యారు. మంగళవారం కర్నూలులో జరిగిన సచివ

Read More

24 గంటల్లో భారీ వర్షాలు : వాతావరణ శాఖ

వైజాగ్ : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతుందని చెప్తున్నారు వాతావరణశాఖ అధికారులు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపా

Read More

నల్లమల అడవిలో చిరుత మృతి

ఏపీ కర్నూలు జిల్లాలో చిరుత చనిపోయింది. ఆళ్లగడ్డ మండలం మెట్టపల్లి గ్రామ సమీపంలోని నల్లమల అడవిలో చిరుత మృతి చెందినట్టు గుర్తించారు స్థానికులు. చిరుత సంచ

Read More