ఆంధ్రప్రదేశ్

సీఎం పీఏనని.. బోటు బాధితులకు పరిహారం ఇస్తానని మోసం

విశాఖ: తూర్పు గోదావరి బోటు ప్రమాదంలో భార్యా, కూతుర్ని కోల్పోయి బాధలో ఉన్న వ్యక్తిని ఓదార్చాల్సింది పోయి.. సీఎం పీఏ అంటూ అతని దగ్గరి నుంచి డబ్బులు గుంజ

Read More

విద్యుత్‌ కంపెనీలకు హైకోర్టు షాక్

పీపీఏల రివ్యూపై ఏపీ ప్రభుత్వ వాదనకు సమర్థన అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై సమీక్ష వ్యవహారంలో విద్యుత్‌ కంపెనీలకు షాక్ తగిలింది. పీపీఏల

Read More

అనంతపురంలో భారీ వర్షాలు…

అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. యడికి మండలంలో కుండపోత వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పిన్నేపల్లి గ్రామంలో చెరువు తె

Read More

ఏపీలో నిరంకుశ పాలన.. ప్రశ్నిస్తే ప్రాణాలు పోతున్నయ్: చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని అన్నారు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చీరాల విలేఖరి

Read More

విశాఖలో రెండోరోజు కాల్పులు: ఇద్దరు మావోయిస్టుల మృతి

విశాఖ మన్యంలో  వరుసగా  రెండోరోజు   కాల్పుల మోత  కొనసాగింది. పట్నం రూరల్ జిల్లా   గాలికొండ- పెద్దబైలు   అటవీ ప్రాంతంలో  మావోయిస్ట్ లకు, గ్రే హౌండ్స్ బల

Read More

టీలో విషం కలిపింది: తల్లి మృతి, చికిత్స పొందుతున్న చిన్నారులు

నలుగురు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం తల్లి మృతి, చికిత్స పొందుతున్న చిన్నారులు కర్నూలు జిల్లా డోన్ లో ఘటన కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లా డోన్ తారకరా

Read More

నదుల అనుసంధానంపై కేసీఆర్, జగన్ చర్చ

మూడు గంటలుగా CM క్యాంప్ ఆఫీసులో భేటీ అయిన కేసీఆర్, జగన్.. నదుల అనుసంధానంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల

Read More

అమరావతి వెంకన్న గుడికి రూ.36 కోట్లు చాలు

టీటీడీ ధర్మకర్తల మండలి తొలి భేటీలో తీర్మానం తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ ధర్మకర్తల మండలి తొలి సమావేశం సోమవారం జరిగింది. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

Read More

విశాఖలో ఎన్‌కౌంటర్: ఐదుగురు మావోయిస్టుల మృతి

విశాఖ పట్నం ఎజెన్సీ ప్రాంతంలో ఆదివారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టు మృతి చెందారు.ఈ ఘటన విశాఖ పట్నంలోని మదిమల్ల గ్రామ సమీపంలో జరిగింద

Read More

చంపి నదిలో పడేశారు: మృతదేహం బయటకు వచ్చాకే దర్యాప్తన్న పోలీసులు

ఆంధ్ర ప్రదేశ్ శ్రీశైలం ఆనకట్ట దిగువన క్రిష్ణానది బ్రిడ్జిపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసినట్లు తెలిపారు పోలీసులు. ఆదివారం బ్రడ్జిపై రక

Read More

భార్య, కూతుర్ని చంపి, తాను ఆత్మహత్య

విశాఖపట్నంలో భార్య, కూతురిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి.  మధురవాడలో ఉండే…  సాక్రజిత్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాడు.  నిన్న సాయ

Read More

కేసీఆర్​తో మాట్లాడి గోదారి నీళ్లు తెస్తా

రాయలసీమ రిజర్వాయర్లన్నీ నింపుతం కర్నూలు జిల్లా నంద్యాలలో ఏపీ సీఎం జగన్ అమరావతి, వెలుగు: తెలంగాణ సీఎం కేసీఆర్​తో మాట్లాడి రాయలసీమకు గోదావరి జలాలను తీ

Read More

మాటల్లో కాదు చేతల్లో చూపించండి..జగన్ కు పవన్ సవాల్

ఏపీలో గ్రామ సచివాలయ,వార్డు ఎగ్జామ్ పేపర్స్ లీకయ్యాయన్న ఆరోపణల  నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రభుత్వం పాదర్శకత అనేది మాటల్లో కాదు

Read More