ఆంధ్రప్రదేశ్

మాజీ ఎంపీ శివప్రసాద్ మృతిపట్ల చంద్రబాబు సంతాపం

టీడీపీ లీడర్, చిత్తూరు మాజీ ఎంపీ నరమల్లి శివప్రసాద్ మృతి పట్ల టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సంతాపాన్ని ప్రకటించారు. హైదరాబాద్ లోని టీడీపీ ఆఫీస్ లో మాట్

Read More

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శివ ప్రస

Read More

చంద్రబాబు ఇంటికి మళ్లీ నోటీసులు

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి సీఆర్డీఏ అధికారులు మళ్లీ నోటీసుల అంటించారు. అమరావతిలో కృష్ణా నది కరకట్టకు ఆనుకుని ఉన్న లింగమనేని రమేశ్ గ

Read More

వాటర్ బాటిల్ లో వోడ్కా కలిపి తిరుమలకు తెచ్చాడు

తిరుమల తిరుపతిని  అపవిత్రం చేస్తున్నారు కొందరు భక్తులు.  మహారాష్ట్రకు చెందిన ఓ భక్తుడు  తిరుపతి అలిపిరి చెక్ పోస్ట్ వద్ద పోలీసుల కళ్లుగప్పి వోడ్కాతో ద

Read More

శివప్రసాద్ హెల్త్ పై ఆయన మనవడు క్లారిటీ

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై క్లారిటీ ఇచ్చారు ఆయన మనవడు. మీడియాలో వస్తున్న తప్పుడు న్యూస్ ను నమ్మోద్దని ఓ వీడియో రిలీజ్ చేశ

Read More

కడప ఆర్టీవో కార్యాలయంపై ఏసీబీ దాడులు

కడప జిల్లా ఆర్టీఓ కార్యాలయంలో  ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్న 15 మంది ప్రైవేట్ ఏజెంట్లను అదుపులోకి తీసు

Read More

శివప్రసాద్‌ పరిస్థితి విషమం… చంద్రబాబు పరామర్శ

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు… మాజీ ఎంపీ శివప్రసాద్ ను హాస్పిటల్ పరామర్శించారు. అనారోగ్యంతో చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున

Read More

ట్విట్టర్ కు థ్యాంక్స్ చెప్పిన పవన్

ట్విట్టర్ ఇండియాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. జనసేన మద్దతు దారులకు చెందిన 400 ట్విట్లర్ అకౌంట్లను పునరుద్ధరించినట్లు పవన్ ట్విట్టర్

Read More

కర్నూలు జిల్లాలో ‘గద్దలకొండ గణేష్’ రిలీజ్ ను నిలిపివేసిన కలెక్టర్

కర్నూలు జిల్లాలో వరుణ్ తేజ్, పూజాహెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన గద్దలకొండ గణేష్ సినిమా రిలీజ్ ను కలెక్టర్ నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి త

Read More

టీటీడీకి టాటా ఇంట్రాను విరాళంగా ఇచ్చిన జెస్పా

జెస్పా ఇండస్ట్రీ, టాటా ఇంట్రా అనే 6 లక్షలు విలువ చేసే వాహనాన్ని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చేతులు మీదగా  టీటీడీకి విరాళంగా అందిచారు.

Read More

24న కేసీఆర్, జగన్ భేటీ.. పెండింగ్ సమస్యలపై చర్చ

ఈ నెల 24న మరోసారి భేటీ కానున్నారు తెలుగు  రాష్ట్రాల ముఖ్యమంత్రులు. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. నీటి పారుదల,  కేంద్రం

Read More

టీటీడీ బోర్డు ఈవో పడే బాధ వర్ణనాతీతం: ఐవైఆర్

టీటీడీ బోర్డుపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. 29 మంది సభ్యులతో ఉన్న బోర్డును నిర్వహించడంలో ఈవో పడే బాధ వర్ణనాతీతమని 

Read More

రోడ్డుపై వైసీపీ ఎమ్మెల్యే కొడుకు బర్త్ డే ..ఎఫ్ఐఆర్ నమోదు

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కొడుకు అవినాష్ వీరంగం సృష్టించాడు. నడిరోడ్డుపై అతని స్నేహితులతో బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుని నానా హంగామా

Read More