ఆంధ్రప్రదేశ్
శ్రీవారికి ఎన్నారై కోటి విరాళం
తిరుమల శ్రీవారికి భారీ విరాళం సమర్పించుకున్నాడు ఓ NRI భక్తుడు. నిత్యాన్నదాన పథకానికి కోటి నూటపదహారు రూపాయల విరాళాన్ని ఇచ్చాడు. విరాళాన్ని డిమాండ్ డ్రా
Read Moreమాజీ ఎంపీ శివప్రసాద్ కు అస్వస్థత
తిరుపతి: టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెన్నునొప్పితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపొలో ఆసుపత్రిలో అడ్మిట్
Read Moreఇక ప్రతి ఏటా జనవరిలో డీఎస్సీ
ఏడాదికి ఒక్కసారే ఉద్యోగ పోటీ పరీక్షలు మండలానికో జూనియర్ కాలేజీ ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు అమరావతి, వెలుగు: ఏపీలో ప్రతి మండలానికో జూని
Read Moreకర్నూలులో మిసైల్ టెస్ట్ సక్సెస్
ఓర్వకల్లు టెస్టింగ్ రేంజ్లో డీఆర్డీవో ప్రయోగం సైంటిస్టుల్ని అభినందించిన డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ కర్నూలు, వెలుగు: ఆర్మీ ఆయుధ సంపత్తిని
Read More30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు పోలీసు, విజిలెన్స్ విభాగాలతో అదనపు భద్రత తిరుమల, వెలుగు: ధార్మిక క్షేత్రమైన తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివార
Read Moreచావుతో పోరాడాడు : కృష్ణనదిలో పడ్డ యువకుడు
విజయవాడలో ఓవ్యక్తి చావును చివరి వరకు చూసి వచ్చాడు. తెనాలికి చెందిన సుధాకర్…. ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణానది ప్రవాహాన్ని చూడటానికి వచ్చాడు. ఉద్ధృతి ఎ
Read Moreభార్యను చూడటానికి వెళ్తుండగా పట్టుకున్న పోలీసులు
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ లీడర్ చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతం వీడిన వెంటనే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. చింతమనేని భార్య అనారోగ్యం
Read Moreఎన్ని అడ్డంకులు కల్పించినా ‘ఛలో ఆత్మకూరు’ ఆగదు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈరోజు టీడీపీ నేతలు చలో ఆత్మకూరు కార్యక్రమం చేపట్టడంతో పోలీసుల
Read Moreవెంకన్న హుండీకి నిండుగా ఆదాయం
ఏటా పెరుగుతున్న కానుకలు ఐదు నెలల్లో అన్నీ రికార్డులే 2018–19లో రూ. 1,231 కోట్లు తిరుమల, వెలుగు: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే హుండీ క
Read Moreమొహర్రం ఉత్సవాల్లో అపశృతి: గోడ కూలి కొందరికి గాయాలు
కర్నూలు జిల్లా బి.తాండ్రపాడు మొహరం ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. పీర్ల చావిడి దగ్గర గోడ కూలి 20 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి వ
Read Moreగుంటూరు: కొట్టుకున్న టీడీపీ-వైసీపీ కార్యర్తలు
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రంధశిరి గ్రామంలో వైసీపీ-టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లపై వైసీపీ కార్య
Read Moreదేశానికి పనికి వచ్చే నిర్ణయాలను మోడీ తీసుకున్నారు : కిషన్ రెడ్డి
గుంటూరు: ఎన్డీయే సర్కారు ఐదేళ్ల వంద రోజుల పాలనలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. సోమవారం గుంటూరులో మాట్లా
Read Moreమోడీ వంద రోజుల పాలన భేష్ : కిషన్ రెడ్డి
ప్రధాని మోడీ వంద రోజుల పాలనలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. స
Read More












