ఆంధ్రప్రదేశ్
వెయ్యి కోట్లతో 3,677 కొత్త బస్సులు
కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం చేనేత కార్మికులకు ఏటా రూ.24 వేలు కేబినెట్ భేటీలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు అమరావతి, వెలుగు: ఆర్టీసీ బలోపేతానికి కొత్త బస్సుల
Read Moreప్రజలపై ఏపీ సీఎం జగన్ వరాల జల్లు
ఏపీ సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్ఆర్ చేనేత అస్త్రం పేరుతో ప్రతీ స
Read Moreకల్కి భగవాన్ ఆశ్రమంలో ఐటీ దాడులు
చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని కల్కి ఆశ్రమంలో ఐటి దాడులు జరుగుతున్నాయి. జీసీ1, జీసీ 2, ఏకం(EKAM) టెంపుల్ లలో అధికారులు సోదాలు జరుపుతున్నారు. సంస్థ సీ
Read Moreఏపీలో ప్రమాదం: లోయలో పడ్డ టెంపో
ఏడుగురు కర్నాటక వాసులు మృతి అమరావతి, వెలుగు: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి,- భద్రాచలం హైవేలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టూరి
Read Moreచంద్రబాబు చెప్పడం వల్లే కలాం రాష్ట్రపతి అయ్యారు : లోకేష్
భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ అబ్దుల్ కలాం 88వ జయంతి వేడుకలు గుంటూరు జిల్లాలో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన కలాం జ
Read Moreవైఎస్ఆర్ రైతుభరోసా కాదు..వైఎస్ఆర్ రైతు నిరాశ : నారా లోకేష్
ఏపీ మాజీ మంత్రి నారాలోకేష్ సీఎం జగన్ పై మండిపడ్డారు. రైతు భరోసా, పెట్టుబడి సాయంపై ట్విట్టర్ వేదికగా చురకలంటించారు. కులాన్ని పట్టించుకోం అంటూనే ఓసీ కౌ
Read Moreలోయలో పడ్డ టెంపో…8 మంది మృతి
తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి, చింతూరు మధ్య ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఇక్కడి ఘాట్ రోడ్డులోని వాల్మీకి కొండ దగ్గర బస్సు అదుపుతప్పి లోయలో ప
Read Moreహిందూపురం: రైల్వే ట్రాక్ పై 4 మృతదేహాలు
అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హిందూపురం మండలంలోని రైల్వే ట్రాక్పై నాలుగు మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. 2 కిలోమీటర్ల కు ఒక మృతదేహం చొప్
Read Moreఏపీలో ఎయిర్ ఇండియా సర్వీసుల పునరుద్ధరణ
విజయసాయి రెడ్డి విజ్ఞప్తిపై స్పందిస్తూ ఎయిర్ ఇండియా సీఎండీ లేఖ ఈ ఏడాది జూలై లో ఆంధ్ర ప్రదేశ్ లో రద్దు చేసిన ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను ఆ సంస్థ తిర
Read More40 కిలోల గంజాయి పట్టివేత, నలుగురు అరెస్ట్
విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో రూ.80 లక్షల విలువ చేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులు ఆటోలో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. దాద
Read Moreరైతు భరోసా మరో వెయ్యి పెంపు
రూ.12,500 నుంచి 13,500లకు అమరావతి, వెలుగు: వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని రూ.12,500 నుంచి రూ.13,500కు పెంచుతూ ఏపీ సీఎం వై
Read Moreబలవన్మరణాలతో సమస్యలు పరిష్కారం కావు : చంద్రబాబు
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండ చరియలు
తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులోని హరిణీ పార్క్ సమీపంలో రహదారిపై బండరాళ్లు పడ్డాయి. అదృష్టవశాత్తు అదే సమయంలో ఆ రూట
Read More












