ఆంధ్రప్రదేశ్
మీ జాతకం నాకు బాగా తెలుసు : చంద్రబాబు
అమరావతి, వెలుగు: ప్రతి ఒక్కడి జాతకం తనకు తెలుసని.. ఎక్కువ చేస్తే చట్టమే చివరికి ఉరితాడుగా మారుతుందని పోలీసులను ఉద్దేశించి మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్ర
Read Moreసీఎం జగన్ తో చిరంజీవి భేటీ: రాజకీయ వర్గాల్లో ఆసక్తి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి ఈ నెల 14న భేటీ అవుతున్నారు. వచ్చే సోమవారం నాడు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ ఇంట్లో ఈ
Read Moreలంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహశీల్దార్
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు ఓ తహశీల్దార్. కర్నూలు జిల్లా సంజామల మండలానికి చెందిన తహశీల్దార్ ఆర్.గోవింద్ సింగ్ ఓ రైతునుంచి ఐదువేల లంచం తీసుకుంట
Read Moreఒక్క రూపాయి ఖర్చు లేకుండా కంటి పరీక్షలు: సీఎం జగన్
రాష్ట్రంలో 5.4 కోట్ల మందికి దశలవారీగా కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇవాళ అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్స్లో ‘వైఎస్
Read Moreఅఖిల ప్రియ భర్తపై కేసు: హైదరాబాద్ లో ఆళ్లగడ్డ ఎస్సై ఫిర్యాదు
హైదరాబాద్: టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది. భార్గవ్ తనతో దురుసుగా ప్రవర్తించాడని, కారును మీదికి ఎక్క
Read Moreపోలవరం అవినీతి : పిటిషన్ స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు
పోలవరంలో అవినీతిపై దర్యాప్తు చేయాలని ఢిల్లీ హైకోర్టులో జనసేన నేత పెంటపాటి పుల్లారావు పిటిషన్ దాఖలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన ఉద్యో
Read Moreఅన్నవరం లాడ్జీలో హైదరాబాద్ జంట ఆత్మహత్య
అన్నవరంలోని ఓ లాడ్జీలో హైదరాబాద్ కు చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన పవన్, ధనలక్ష్మి దంపతులు అన్నవరం వచ్చి ఓ లాడ్జ్ లో బస చేశ
Read Moreనారాలోకేష్ ను ట్రోల్ చేస్తున్న ఎన్టీఆర్ అభిమానులు
ఏపీ మాజీ మంత్రి నారాలోకేష్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ పలుమార్లు నోరు జారీ నెటిజన్లకు అడ్డం
Read MoreYSR కంటి వెలుగు ప్రారంభించనున్న సీఎం జగన్
ఆంధప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న YSR కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం(అక్టోబర్-10) ప్రారంభి
Read Moreరక్తసిక్తమైన దేవరగట్టు కర్రల సమరం
అవగాహన కార్యక్రమాలు చేపట్టినా…ప్రతీ ఏడాది లాగే…ఈ సారి కూడా కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో జరిగే కర్రల సమరం రక్తసిక్తమైంది. దాదాపు 50 మంది గాయపడగా, నలు
Read Moreజగన్ పాలనలో పడిపోయిన ఏపీ తలసరి ఆదాయం: టీడీపీ
ఏపీ ప్రభుత్వంపై మరోసారి సంచలన ఆరోపణలు చేసింది ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం. రాష్ట్రంలో తలసారి ఆదాయం బాగా పడిపోయిందని ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఏ
Read More‘అమ్మో.. కొండచిలువ’.. హడలిపోయిన కుటుంబ సభ్యులు
ఇంట్లోకి కొండచిలువ రావడంతో ఒక్కసారిగా ఆ ఇంటి సభ్యుల గుండెలు గుభేలుమన్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్టు తండాలోని ఓ ఇంట్లోకి కొండచిలువ ప
Read Moreకట్టుదిట్టమైన భద్రత నడుమ దుర్గాదేవి తెప్పోత్సవం
కట్టుదిట్టమైన భద్రత నడుమ దుర్గాదేవికి తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు తెలిపారు. నిన్న(సోమవారం) రాత
Read More












