ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న మెగాస్టార్
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి సోమవారం భేటీ కానున్నారు. ఇందుకోసం ఈ ఉదయం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో సతీసమేతంగా గన్నవరం విమానాశ్రయం చ
Read Moreషాపులోకి దూసుకెళ్లిన కారు.. గూడ్స్ ఆటోలు, బైకులు ధ్వంసం
విజయవాడ: నగరంలోని సీతారాంపురం లాల్ బహుదూర్ శాస్త్రి వీధిలో ఓ కారు(మహీంద్రా XUV500 ) భీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారు జామున TN04 AJ 5575 నంబరు
Read Moreగరుడవాహనంపై ఊరేగిన శ్రీవారు
పౌర్ణమి సందర్భంగా తిరుమలలో ఆదివారం రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వేంకటేశ్వరస్వామికి గరుడవాహన సేవ కన్నుల పండువగా జరిగింది. భక్తజన బృందాల చెక్కభజనలు, క
Read Moreజపాన్ను ముంచిన ‘హగిబీస్’
టోక్యో: హగిబీస్ తుఫాను దెబ్బకు జపాన్ వణుకుతోంది. ఇప్పటివరకు కనీసం 33 మంది వరకు చనిపోయారు. మరో 15 మంది గల్లంతయ్యారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. దేశ
Read Moreపొలిటికల్ హత్యలు కావు… ఆ మర్డర్లన్నీ ఎన్నికలముందే జరిగాయి
ఆంధ్ర ప్రదేశ్: పల్నాడులో పొలిటికల్ హత్యలు జరుగలేదని చెప్పారు అమరావతి అడిషనల్ డీజీపీ రవిశంకర్. జరిగిన హత్యలన్నీ కూడా ఎలక్షన్ కంటే ముందు జరిగినవేనని అన్
Read Moreఏపీలో స్థానికత గడువును మరో రెండేళ్లు పొడిగించిన కేంద్రం
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి స్థిరపడాలని అనుకున్నా.. వెళ్లలేకపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో స
Read Moreఅవినీతి పేరుతో కావాల్సినోళ్లకు కాంట్రాక్టులు
పోలవరం ప్రాజెక్టులో అవినీతి పేరుతో వైఎస్ జగన్ సర్కారు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టిందని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపిం
Read More15 పర్యాటక ప్రదేశాల్లో వరల్డ్ క్లాస్ హోటల్స్
రాష్ట్ర వ్యాప్తంగా 15 పర్యాటక ప్రదేశాల్లో వరల్డ్ క్లాస్ హోటల్స్ వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఏపీ సీఎం జగన్. టూరిజం,యూత్, శిల్పారామంపై జగన్ సమ
Read Moreపెండ్లిపీటలు ఎక్కనున్న అరకు ఎంపీ మాధవి…
ఆంధ్రప్రదేశ్ అరకు నియోజకవర్గానికి చెందిన ఎంపీ గొడ్డెట్టి మాధవి త్వరలో పెండ్లిపీటలు ఎక్కనున్నారు. వీరు వైసీపీ తరపున 2019ఎన్నికలలో పోటీచేసి ఎంపీగా గెలిచ
Read Moreగుడిలోకి భారీ కొండచిలువ… భయంతో భక్తుల పరుగు
గుడిలోకి భారీ పొడవుగల కొండ చిలువ రావడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ దేవాలయంలో జరిగింది. గుడిలోక
Read Moreతమ రూ.50 లక్షలు తిరిగివ్వాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కిన దంపతులు
ఓ స్థల వివాదంలో గ్రామ పెద్దలకిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేదని భార్యాభర్తలు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టారు. కృష్ణా జిల్లా హరిశ్చంద్రపురంలో శుక్రవార
Read Moreసిలిండర్ పేలి ఇద్దరు మృతి
విశాఖ సాగర్ నగర్ లోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి. తండ్రీ ఉమామహేశ్వరరావు, కుమార్తె లావణ్య
Read More15, 29న వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం
16, 30 వ తేదీల్లో చంటిపిల్లల తల్లిదండ్రులకు కూడా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు ఈ నెల 15, 29 వ తేదీల్లో ఉచిత దర్శనం కల్
Read More












