ఆంధ్రప్రదేశ్

ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ

కృష్ణానదికి వరద నీటి ఉధృతి పెరుగుతుండడంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 6లక్షల క్యుసెక్కు

Read More

ఏపీలో ఆర్టీసీ విలీనానికి వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు

అమరావతి, వెలుగు: ఆర్టీసీ విలీనంలో ఏపీ సర్కారు మరో ముందడుగు వేసింది. విలీన ప్రక్రియను 3 నుం చి 4 నెలల్లో పూర్తి చేసేందుకు ఏడుగురు సభ్యులతో వర్కింగ్ గ్ర

Read More

చంద్రబాబు దత్తత పుత్రుడు పవన్ కళ్యాణ్ : అంబటి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పుత్రుడు మంగళగిరిలో ఓడిపోతే ఆయన దత్తత పుత్రుడు పవన్ కళ్యా

Read More

బాలకృష్ణను అడ్డుకున్న గ్రామస్థులు

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు తన నియోజకవర్గంలో నిరసన తగిలింది. టీడీపీ నాయకుడి కూతరు పెళ్లికి వెళ్లిన బాలకృష్ణను లేపాక్షి మండలం గలిబిపల్లి గ్రామస్థులు

Read More

బండ్ల గణేశ్ కు బెయిల్ మంజూరు

చెక్ బౌన్స్ కేసులో  అరెస్టయిన సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఊరట లభించింది.  కడప మొబైల్  మెజిస్ట్రేట్ కోర్టు  గణేశ్ కు  బెయిల్ మంజూరు చేసింది.  బాధితులతో

Read More

అప్పుడూ.. ఇప్పుడూ జగన్ మా అబ్బాయే.. కానీ న్యాయపోరాటం తప్పదు

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జగన్ పాలనకు 100కు 150 మార్కులు వేస్తా గుంటూరు: సీఎం జగన్ పాలన జనరంజకంగా సాగుతోందని, ఆయన పాలనుకు 100కు 150 మార్కులు వేస

Read More

టీటీడీ సంచలన నిర్ణయాలు: తిరుమలలానే తిరుపతిలోనూ నో లిక్కర్!

తిరుపతిలోనూ పూర్తి స్థాయి మద్య నిషేధం కోరుతూ ప్రభుత్వానికి లేఖ కళ్యాణ కట్ట ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం సంక్రాంతి నుంచి కొండపై పూర్తిస్థాయిల

Read More

రాయల్ వశిష్ఠ బోటుతో పాటు ఏడు మృతదేహాలు లభ్యం

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు రాయల్ వశిష్ఠ పున్నమి బోటు 38రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది. గత నెల 15న 77మంది పర్యాటకులు పాపికొండల్లో పర్యటించేందుకు

Read More

తిరుమల శ్రీవారి సన్నిధిలో గవర్నర్ తమిళిసై

తెలంగాణ గవర్నర్  తమిళిసై సుందర రాజన్  ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు..నిన్న సాయంత్రం తి

Read More

26 కోట్ల చిల్లర నాణేలు మార్పిడి చేసిన టీటీడీ

తిరుమల, వెలుగు: తిరుమల శ్రీనివాసుడికి  మొక్కుల రూపంలో  భక్తులు హుండీల్లో సమర్పించే చిల్లర నాణేల మార్పిడిపై టీటీడీ దృష్టి పెట్టింది. గడిచిన రెండు నెలల్

Read More

నేడు బీసీసీఐ చీఫ్‌‌గా గంగూలీ బాధ్యతలు

న్యూఢిల్లీ: బీసీసీఐ కొత్త చీఫ్‌‌గా ఇండియా మాజీ కెప్టెన్‌‌ సౌరవ్‌‌ గంగూలీ  బాధ్యతలు తీసుకోనున్నాడు. బుధవారం జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో గం

Read More

చిరుత దాడిలో ఆవు మృతి

చిత్తూరు జిల్లా : చిరుత దాడిలో పశువు చనిపోయిన సంఘటన మంగళవారం చిత్తూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని బైరెడ్డిపల్లె మండలం, బాపలనత్తం గ్రామానికి చెందిన ర

Read More

ఆంధ్ర ప్రదేశ్ లో రాక్షస పాలన: కేశినేని నాని

ఆంధ్ర ప్రదేశ్ లో ఐదునెలలుగా రాక్షస పాలన నడుస్తుందన్నారు టీడీపీ నాయకులు, ఎంపీ కేశినేని నాని. ప్రతిపక్ష నేతలను వేధించడమే సీఎం జగన్ పనిగా పెట్టుకున్నారన్

Read More