ఆంధ్రప్రదేశ్

లాంగ్ మార్చ్..చంద్రబాబుకు పవన్ ఫోన్

ఏపీలో ఇసుక సమస్యపై ఐక్య పోరాటానికి జనసేన సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో విశాఖలో నవంబర్ 3న తలపెట్టిన లాంగ్ మార్చ్ లో పాల్గొనాల్సిందిగా రాజకీయ పార్టీల అధినే

Read More

కేసీఆర్ మాటలతో కసి పెరిగింది.. 6 నెలల్లోపే ఆర్టీసీ విలీనం పూర్తి: ఏపీ మంత్రి

విజయవాడ: ఏపీలో ఆర్టీసీ విలీనంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఆరు నెలల్లోపే ఆర్టీసీ విలీన ప్రక్రియను పూ

Read More

జాతీయ జెండా బదులు వైసీపీ జెండా…

జాతీయ జెండాకు అవమానం జరిగింది. గ్రామ సచివాలయం గోడపై ఉన్న జాతీయ జెండా పై ఏపీ అధికార పార్టీ వైసీపీ జెండా  రంగులు వేశారు. ఎంతోమంది త్యాగాల ఫలితం కారణంగా

Read More

ఏపీ నుంచి ఇసుక బంద్​

    చెక్ పోస్టుల్లో నిఘా పెట్టాలని సీఎం జగన్ ఆదేశం     ఇసుక కొరత తీర్చేందుకు వారోత్సవాలు  నిర్వహిస్తామని ప్రకటన అమరావతి, వెలుగు: ఏపీలో ఇసుక అవసరాలు తీ

Read More

నా హయాంలో ప్రజలు బాగా బ్రతికారు : చంద్రబాబు

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని లొంగదీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తుందని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. కృష్టా జిల్లా పార్

Read More

ఉత్కంఠతకు తెర..వైసీపీలో చేరనున్న వల్లభనేని వంశీ..?!

ఉత్కంఠతకు తెరపడింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరుతున్నట్లు సమాచారం. నవంబర్ 3న వైసీపీ కండువా కప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇ

Read More

కార్తీక మాసం : శ్రీశైలంలో ఆలయ వేళలు మార్పు

కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలంలో ఆలయ వేళలు మార్పు చేసినట్లు తెలిపారు దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు. శని, ఆది, సోమ, శుద్ధ ఏకాదశి, రెండో శనివారాలు రద్ద

Read More

పేకాట పాపారాయుడిలో మార్పు: అవయవదానం చేసి.. చచ్చిపోతా!

సబ్ కలెక్టర్ అనుమతి కోరిన యువకుడు పదేళ్ల వయసు నుంచే పేక ముక్కలు పట్టిన బావాజీ జూదంలో తిరుగులేని ప్రావీణ్యం.. లక్షల్లో సంపాదన జ్ఞానోదయంతో సబ్ కలెక్టర్

Read More

విహార యాత్రలో విషాదం.. నలుగురు మృతి

విమ్స్ హాస్పటల్ ప్రొఫెసర్ దంపతుల మృతి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన ఆమె అన్న,వదిన  ముగ్గురి పిల్లల పరిస్థితి కూడా విషమం విశాఖపట్నం నుండి దంతెవ

Read More

వృద్ధులు, దివ్యాంగులకు.. నేడు శ్రీవారి ఉచిత దర్శనం

తిరుమల, వెలుగు: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు మంగ‌‌‌‌ళ‌‌‌‌వారం ప్రత్యేక ప్రవేశ దర్శన కల్పించేందుకు 4 వేల టోకెన్లు జారీ చ

Read More

150 టీఎంసీల కెపాసిటీతో ఏపీలో భారీ రిజర్వాయర్

    గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద నిర్మాణం     డీపీఆర్‌‌‌‌ తయారు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశం సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టేందుకు

Read More

ఏపీ రాజధానిపై ప్రజలు ఓపీనియన్ చెప్పొచ్చు

అమరావతి: ఏపీ రాజధానిపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ సిద్ధమైంది జగన్ సర్కారు. అమరావతిలో రాజధానిని కొనసాగించాలా? లేక ఏవైనా మార్పులు చేయాలా? అన్న విషయంపై జ

Read More

వైసీపీ-టీడీపీ వర్గీయులు మధ్య ఘర్షణ.. ఒకరి పరిస్థితి విషమం

కడప జిల్లా చక్రాయపేట మండలం కుమారకాల్వ లో వైసీపి-టీడీపీ వర్గీయులు మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు  రాళ్లు, కొడవళ్ళతో పరస్పరం డాడులకు దిగారు. పాత కక్షల

Read More