ఆంధ్రప్రదేశ్
టీడీపీని బీజేపీలో విలీనం చేస్తానంటే నేను మాట్లాడుతా
అమరావతి, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ పాగా వేసేంద
Read Moreదళితుడిని పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులే చంపేశారు
చిత్తూరు, వెలుగు: దళితుడిని ప్రేమ వివాహం చేసుకుందని తల్లిదండ్రులే కన్న కూతుర్ని కడతేర్చిన దారుణమైన ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్ల
Read Moreగోదావరి‑కృష్ణా‑పెన్నా లింక్పై ఏపీ సర్కార్ తన దారి
సొంత ప్రాజెక్టుగానే చేపట్టాలని జగన్ నిర్ణయం తెలంగాణతో ఉమ్మడి ప్రాజెక్టుకు వెనకడుగు డిసెంబర్ 26న ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన ఏపీ రిటైర్డ్ ఇంజనీర్
Read Moreనకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ..ఎమ్మెల్యే వల్లభనేనిపై కేసు నమోదు
ఏపీ టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై కేసు నమోదైంది. బాపులపాడు తహసీల్దార్ వంశీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముందు తనకంటే ముందు ఉన్న
Read Moreతెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అధికారం సులువు కాదు: బీజేపీ ఎంపీ జీవీఎల్
ప్రజలకు దగ్గరయ్యేందుకు నేతల కృషి వారు మార్పు కోరుకుంటే అధికారం సాద్యం బీజేపీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు అన్ని ఎన్నికల్లో తమనే గెలిపిస్తున్నార
Read Moreఆస్పత్రి బిల్లు వెయ్యి దాటితే మేమే కడతాం: ఏపీ సీఎం
ఆపరేషన్ తర్వాత కోలుకునే వరకు రూ.5 వేల సాయం 150 మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ: ఏపీ సీఎం జగన్ ఆసుపత్రుల్లో బిల్లు వెయ్యి రూపాయలు దాట
Read Moreనాడు YSR చూపిన విజ్ఞతను మెచ్చుకోవాలి: చంద్రబాబు
మీడియాపై నియంత్రణకు నాడు YSR తెచ్చిన జీవోను మరింత కఠిన నిబంధనలతో సీఎం వైఎస్ జగన్ మళ్లీ తీసుకొచ్చారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం
Read Moreకల్కి ఆశ్రమాల్లో మూడో రోజు ఐటీ సోదాలు
కల్కి భగవాన్ ఆశ్రమాల్లో మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గత రెండ్రోజులు జరిగిన ఐటీ సోదాల్లో రూ.33 కోట్ల విలువైన నగదు దొరికిందని, ఇందులో రూ.9కోట్
Read Moreఏపీలో ఇస్తున్నరు.. ఇక్కడియ్యరా?
ఏపీలో నేతన్నలకు ఏడాదికి రూ. 24 వేల పెట్టుబడి సాయం నేతన్నలకు నిజమైన నేస్తం ఏపీ సీఎం జగన్ సీఎం కేసీఆర్ మాత్రం ఓటు బ్యాంకుగానే చూస్తున్నరు చేనేతల జేఏసీ
Read Moreఐటీ సోదాల వెనుక గోదావరి- కృష్ణా లింక్?
లింక్పై రెండు రాష్ట్రాల మధ్య చర్చలు ప్రధానికి డీపీఆర్లు ఇచ్చిన ఇద్దరు సీఎంలు రెండు డీపీఆర్లు ఒకేరీతిన ఉన్నట్టు గుర్తించిన పీఎంవో ఈ నేపథ్యంలోనే సో
Read MoreAPPSCలో ఇంటర్వ్యూల పద్ధతి రద్దు: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. APPSC ద్వారా జరిగే ఉద్యోగ నియామకాల్లో ఇకపై ఇంటర్వ్యూలు ఉండబోవన్నారు. APPSC పన
Read Moreపేక మేడలా కూలిన నాలుగంతస్తుల బిల్డింగ్
కడప జిల్లాలో నాల్గంతుస్థుల బిల్డింగ్ ఒక్కసారిగా పేక మేడలా కూలిపోయింది. అండర్ గ్రౌండ్ బిల్డింగ్ కట్టేందుకు పక్కింటి వ్యక్తి గోతులు తవ్వడంతో ఆ నాల్గంతస
Read Moreఎయిర్ పోర్టు సమీపంలో 280 కిలోల గంజాయి పట్టివేత
కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలో 280 కిలోల గంజాయి పట్టుబడింది. విమానాశ్రయం సమీపంలోని పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసుల
Read More












