ఆంధ్రప్రదేశ్
ఏపీలో 4 లక్షలు దాటిన కరోనా పాజిటీవ్ కేసులు
రాష్ట్రంలో శుక్రవారానికి కరోనా కేసులు 4లక్షల దాటాయి. అందులో 3లక్షలకు పైగా బాధితులు వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెల
Read Moreఎక్కువ వడ్డీ వచ్చేలా బ్యాంకుల్లో డబ్బు, బంగారం డిపాజిట్
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలకమండలి నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. డిపాజిట్ల ద్వారా వడ్డీ వచ్చేలా బ్యాంకుల్లో డబ్బును జమ చేయాలని
Read Moreఈ ఏడాది భక్తుల్లేకుండానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల: సెప్టెంబరు 19 నుంచి 28 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్
Read Moreటిటిడి పాలక మండలి సమావేశం
తిరుమల: టీటీడీ పాలక మండలి ఇవాళ సమావేశమైంది. అన్నమయ్య భవన్ లో సమావేశం జరిగింది. కరోనా నేపధ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించార
Read Moreవైఎస్ఆర్ వేదాద్రి లిఫ్ట్ స్కీమ్ కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
అమరావతి: వైయస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన రెడ్డి శంకుస్థాపన చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలోనే ఉండి.. వీడియో లింక్
Read Moreమాజీమంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు
అమరావతి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు హైకోర్టులో ఊరట లభించింది. బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. కార్మిక శాఖా మంత్రిగా ఉన్న హయాంలో ఈఎస్ఐ స
Read Moreకరోనా పేరుతో మోసం చేసిన అంబులెన్స్ సిబ్బంది అరెస్ట్
కర్నూలు ప్రభుత్వాసుపత్రి పాత గైనిక్ వార్డు వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు వార్డు బాయ్ సహా మరో ఇద్దరి అరెస్ట్ కర్నూలు: కరోనాతో చనిపోయాడంటూ.. మభ్యపె
Read Moreఇష్టారాజ్యంగా కోవిడ్ కేర్ సెంటర్లకు అనుమతులు
కరోనా రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు గుంజుతుండటంతో పాటు.. ఫైర్ సేఫ్టీ అనుమతులు లేని కోవిడ్ సెంటర్ల అనుమతులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. స్వర్ణ ప్
Read Moreఏపీలో కరోనా ఉద్ధృతి.. పదివేలకు పైగా కేసులు
ఏపీలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 10,621 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల
Read Moreమూడు రాజధానుల కేసులో సీఎం జగన్ కు హైకోర్టు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్కు మూడు రాజధానులకు సంబంధించిన కేసులో ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్
Read Moreకోవిడ్ నిర్ధారణ పరీక్షల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
ప్రైవేట్ ల్యాబ్ లలోని కోవిడ్ నిర్ధారణ పరీక్షల ధరలను తగ్గిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనాతో భయపడుతూ ఆస్పత్రులకు వెళ్తే.. ఫీజుల రూప
Read Moreమద్యం మత్తులో తండ్రీ కొడుకుల ఘర్షణ.. ఒకరు మృతి
గుంటూరు జిల్లా: మద్యం మత్తులో సొంత కొడుకునే చంపేశాడు ఓ తండ్రి. ఈ సంఘటన గురువారం ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది. పొన్నూరు, నిడుబ్రోలుకు చెందిన
Read More‘సంగమేశ్వరం’పై జాయింట్ కమిటీ రిపోర్టులో.. అన్నీ తప్పులే!
ఎన్జీటీలో అభ్యంతరాలను ఫైల్ చేసిన తెలంగాణ సర్కారు కమిటీ చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు శ్రీశైలం నుంచి రాయలసీమకు కేటాయింపులే లేవు కృష్ణా బోర్డు, ఐఐట
Read More












