ఆంధ్రప్రదేశ్
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ఏపీ: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు జరిగింది. అతి వేగంగా వస్తోన్న కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా
Read Moreఏపీ కొత్తగా 10 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. రోజు రోజుకూ కేసుల నమోదు సంఖ్య ఎక్కువ అవుతోంది. ఇవాళ(సోమవారం) ఇప్పటి వరకు 10 వేలకు పైగా పాజి
Read Moreవైద్యంతో పాటు ఈ మంత్రం చదివితే కరోనా పరార్..
కరోనా కు భయపడి ఆత్మహత్య చేసుకుంటున్నారు. మనోధైర్యంతో కరోనా ను జయించవచ్చని అన్నారు హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ. నియోజకవర్గంలో
Read Moreఏపీలో కొత్తగా 10,603 కరోనా కేసులు..88 మంది మృతి
అమరావతి: ఏపీలో కొత్తగా 10,603 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. గడిచిన 24 గంటల్లో కరోనాతో 88 మంది మృతి చెందారని తెలిపింది వైద్యారోగ్యశాఖ. తాజాగా
Read Moreకడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కరోనా సోకింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఇడుపుల పాయలో పర్యటించనున్నార
Read Moreకరోనా సోకిందని వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం
భార్య రాజ్యలక్ష్మి 66) మృతి కర్నూలు: వృద్దాప్యంలో అండగా ఉంటాడనుకున్న కొడుకు అర్ధాంతరంగా చనిపోయాడు.. కోడలితో సఖ్యతగా కలిసుండి మనవళ్లతో జీవితం సాగిస్త
Read Moreవిజయవాడ సెంట్రల్ ఏసీపీ సస్పెండ్
విజయవాడ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడ సెంట్రల్ ఏసీపీ నాగరాజారెడ్డిపై డీజీపీ గౌతమ్ సవాంగ్ సస్పెన్షన్ వేటు వేశారు. పటమటలోని సచ్చిదానంద ఆశ్రమ
Read Moreబైకును తప్పించబోయి లారీని ఢీకొట్టి.. నలుగురి మృతి..
మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబీకులు తల్లిదండ్రులతోపాటే చనిపోయిన వెంకటేశ్వర రెడ్డి (29) స్వల్పాగాయాలతో బయటపడిన వెంకటేశ్వరరెడ్డి భార్య శిరీష (28) చిత్త
Read Moreగోదావరి నీళ్లపైనా ఏపీ పేచీ
తమకే ఎక్కువ కేటాయింపులు ఉన్నాయంటూ కొత్త లొల్లి తెలంగాణకు 967.14 టీఎంసీలు ఉన్నట్టు శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇప్పుడేమో 650 టీఎంసీలేనని వాదన మిగులు జలాల
Read Moreతిరుమలలో కాటేజీల మధ్య భారీ కొండచిలువ ప్రత్యక్షం
తిరుమలలో భక్తులు బస చేసే కాటేజీ ల మధ్య ఉన్న ఓ వృక్షంపై భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. ఆ ప్రాంతంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి ఆ భారీ సర్పం కం
Read Moreవిశాఖ తీరంలో రెండో ప్రపంచ యుద్ధ కాలం బంకర్లు
విశాఖ సాగరతీరంలో రెండో ప్రపంచయుద్ధం నాటి కాంక్రీటు బంకర్లు బయటపడ్డాయి. విశాఖ, యారాడ, జాలరిపేట తదితర ప్రాంతాల్లో తీర ప్రాంతంలోని ఇసుక కోతకు గురి కావడంత
Read Moreశ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ముగ్గురు మృతి.. మరో 9 మందికి గాయాలు శ్రీకాకుళం: పలాస మండలం నెమలి నారాయణ పురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై బోలెరో వాహనం ప్రమాదానిక
Read Moreఅక్రమంగా 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకే ఏపీ ప్రాజెక్టులు
వాటి వల్ల మూడు వన్యప్రాణి విభాగాలకు నష్టం ఏపీ ప్రాజెక్టు రిపోర్టులాగే కేంద్రం ఇచ్చిన రిప్లై ఉంది జడ్జీలు అనుమతిస్తే హెలికాప్టర్ లో తీసుకెళ్లి చూపిస్తా
Read More












