ఆంధ్రప్రదేశ్
సినీ ఫక్కీలో భారీ దోపిడీ.. 6 కోట్ల విలువైన సెల్ఫోన్లు రాబరీ
సినీ ఫక్కీలో మొబైల్ ఫోన్ల లోడ్తో వెళుతున్న ఓ కంటైనర్ను అడ్డగించి అందులోని కోట్ల రూపాయలు విలువ చేసే ఫోన్లను ఎత్తుకుపోయారు కొందరు దుండగులు. ఈ సంఘటన
Read Moreకరోనా కారణంగా 9, 10, ఇంటర్ విద్యార్థులకే క్లాసులు
సెప్టెంబరు 5 నుంచి ఆంధ్రప్రదేశ్ లో విద్యా సంవత్సరం పునఃప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతానికి 9, 10, ఇంటర్కు మాత్రమే తరగతులు ప్రారంభించాలని ఆలోచనలో ఉ
Read Moreపోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన జరగాలి
అమరావతి: పోలీస్ వ్యవస్ధలో ప్రక్షాళన జరగాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. పోలీసు శాఖలోని అన్ని అంతర్గత డిపార్ట్మెంట్లతో డీజీపీ బుధవారం వీడియో
Read Moreసీఆర్డీఏ రద్దుపై ఏపీ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ను విచారిం
Read Moreఏపీలో ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతులు రద్దు
ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్దంగా అధిక ఫీజులు వసూల్ చేస్తున్నారని రోగుల నుంచి ఫిర్యాదులు రావడంతో..
Read Moreపరీక్షలకు హాజరుకాని విద్యార్థులను పాస్ చేస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి నిర్ణయం
ఏపీ విద్యాశాఖ మరో కీలక నిర్ణయ తీసుకుంది. కరోనా వైరస్ కారణంగా .. ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరుకాని విద్యార్థులను పాస్ చేస్తు
Read Moreఈ నెల 31 నుంచి పద్మావతీ అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
పద్మావతీ అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ఇవాళ(మంగళవారం) ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్తోక్తంగా నిర్వహించారు ఆలయాధికారులు. ఉదయ
Read Moreకృష్ణా నదిలో తగ్గుముఖం పట్టిన వరద
వెంట వెంటనే మూతపడ్డ శ్రీశైలం.. నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు రేపో మాపో జూరాల వద్ద గేట్లు మూసివేసే అవకాశం విజయవాడకు వరద ముప్పు తప్పినట్టే.. లోతట్టు ప్రా
Read Moreఏపీలో భారీగా పెరిగిన కేసులు.. 92 మంది మృతి
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,927 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపిం
Read Moreలారీ ఆయిల్ ట్యాంక్ లో అక్రమ మద్యం రవాణా
కృష్ణా జిల్లా: రెండు వేర్వేరు ఘటనల్లో వినూత్నంగా మద్యం తరలిస్తున్నవారిని అరెస్ట్ చేశారు పోలీసులు. కృష్ణాజిల్లా, మైలవరంలో మంగళవారం పోలీసులు
Read Moreటెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీస్ శాఖకు అవార్డుల పంట
టెక్నాలజీ వినియోగంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖకు అవార్డుల పంట పండింది. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాతీయ స్థాయి లో పది అవార్డులను ఏపీ సొంతం చేసుకుంది.
Read Moreతల్లి శవం మీద నగలు తీసుకున్న కన్నబిడ్డలు.. కరోన సాకుతో శవాన్ని వదిలేసిపోయారు
గుంటూరు జిల్లా: నగల మీద ఉన్న మమకారం కనిపెంచిన సొంత తల్లిపై చూపించలేదు. కరోనాతో తన తల్లి చనిపోయిందని తెలియగానే ఫస్ట్ ఆమెపై ఉన్న బంగారాన్
Read Moreకోవిడ్ చికిత్సలకు అధిక రేట్లపై సీఎం జగన్ సీరియస్
అమరావతి: కోవిడ్ చికిత్సలకు ఎక్కువ రేట్లు పెంచడంపై సీరియస్ అయ్యారు సీఎం జగన్. స్పందన కార్యక్రమంపై మంగళవారం సీఎం జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫర
Read More












