ఆంధ్రప్రదేశ్

సంగమేశ్వరం పాత ప్రాజెక్టే

ఎన్జీటీలో ఏపీ అడ్డగోలు వాదన ఇప్పటికే ఉన్నవాటికి నీళ్లివ్వడానికే రాయలసీమ లిఫ్ట్ ​రిపేర్లే చేస్తున్నామని వెల్లడి శ్రీశైలం నుంచి రాయలసీమకు అసలు కేటాయింపు

Read More

ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంలో ఏపీకి ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లిష్‌ మీడియం అమలు విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిర

Read More

ఏపీ-తెలంగాణ మధ్య మొదలు కాని బస్సులు.. సమస్యపై స్పందించిన ఏపీ సీఎం జగన్

న్యాయ సలహా కోరాలని మంత్రులకు సూచన విజయవాడ:  ఏపీ- తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం కాని విషయంపై ముఖ్యమంత్రి జగన్  స్పందించారు. అవసరమైతే న్

Read More

టిటిడి నిధులపై కాగ్‌తో ఆడిట్‌ చేయించండి: ప్రభుత్వాన్ని కోరిన ధర్మకర్తల మండలి

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం నిధులపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో ధర్మకర్తల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ నిధుల వినియోగంపై కాగ్‌త

Read More

ఏపీలో కొత్తగా 10,199 కేసులు..75 మంది మృతి

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 10,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపిం

Read More

శానిటైజర్లు తాగుతున్నారని లిక్కర్ రేట్లు తగ్గించిన ఏపీ

అమరావతి:  రాష్ట్రంలో మద్యం ధరలను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఎంఎఫ్ లిక్కర్, ఫారెన్ లిక్కర్, బీర్, వైన్ ధరల్లో

Read More

తుక్కు డబ్బాలు కొనేందుకు వెళ్లి… పేలుడులో తండ్రీ కొడుకుల మృతి

పేలుడు ఎలా జరిగిందో తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసులు కృష్ణా జిల్లా: ప్లైవుడ్ ఫ్యాక్టరీలో తుక్కు డబ్బాలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన తండ

Read More

ఏపీలో ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ వంటి జూద క్రీడలపై నిషేధం

రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ వంటి జూద క్రీడలపై నిషేధం విధిస్తూ ఏపీ మంత్రి వ‌ర్గం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మంత్రి వ‌ర్గం స‌మావేశంలో జూద క్రీడ‌ల‌

Read More

కరోనా ఎఫెక్ట్: కూలీగా మారిన PHD లెక్చరర్

కడప జిల్లా: కరోనా ఎఫెక్ట్ తో ఎంతో మంది జీవితాలు ఆగమైన విషయం తెలిసిందే. చిరు వ్యాపారుల నుంచి PHD చేసిన వాళ్లు కూడా రోడ్డున పడ్డారు. కడప జిల్లాలో పీహెచ్

Read More

నిర్వాసితులను ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలంటూ అధికారుల ఒత్తిడి

కడప జిల్లా: తాళ్ల ప్రొద్దుటూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గండికోట రిజర్వాయర్ లో 23 టీఎంసీల నీరు నిల్వ ఉంచి, ముంపు గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం

Read More

ఏపీలో కొత్త‌గా 10,392 క‌రోనా కేసులు న‌మోదు

రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 10,392 క‌రోనా కేసులు న‌మోదు కాగా..కొత్తగా 72 మంది కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా సోకిన వారి స

Read More

తిరుమల మ్యూజియం దగ్గర చిరుతపులి సంచారం

తిరుమలలో గత అర్ధరాత్రి చిరుత పులి హల్ చల్ చేసింది. మాడవీధికి సమీపంలో ఉన్న మ్యూజియం దగ్గర గోడపై కాసేపు కూర్చున్న ఆ చిరుత అక్కడే కొద్దిసేపు తిరిగి ఆ తర్

Read More

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన ఏపీ సీఎం కాన్వాయ్

ఆంధ్రప్రదేశ్  సీఎం కాన్వాయ్ అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాస

Read More