ఆంధ్రప్రదేశ్
ఏపీలో కొత్తగా 10,418 కరోనా కేసులు నమోదు
ఏపీలో గడిచిన 24గంటల్లో 10,418 మందికి కరోనా సోకింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,27,512 గా ఉందని ఆరోగ్యశాఖ అధికారుల
Read Moreసెప్టెంబరు 19 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఆలయంలో ఏకాంతం
Read Moreఅనంతపురం నుండి ఢిల్లీకి కిసాన్ రైలు
వీడియో లింక్ ద్వారా ప్రారంభోత్సవం వీడియో లింక్ ద్వారా పాల్గొన్న కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం జగన్, అనంతపురం: రాయలసీమ జిల్లాల్లో అత్యంత వెనుకబడిన కరవు నే
Read Moreమళ్లీ ప్రయోగాలకు సిద్ధమవుతున్న ఇస్రో
డిసెంబర్ లోపు పీఎస్ఎల్వీ సీ-49 ప్రయోగం మార్చిలోగా మూడు ప్రయోగాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఇస్రో్ నెల్లూరు: కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి కారణంగ
Read Moreమేం తీవ్రవాదుల్లా కనిపిస్తున్నామా..?
బీజేపీ నేతలు, కార్యకర్తల గృహ నిర్బంధం అనైతికం ప్రభుత్వ చర్యలను ఎదుర్కొంటాం.. పోరాటం కొనసాగిస్తాం-సోము వీర్రాజు రాజమండ్రి: ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్ట
Read Moreఅంతర్వేదిలో కొనసాగుతున్న ఉద్రిక్తత
భారీగా మొహరించిన పోలీసు బలగాలు బీజేపీ, జనసేన నాయకుల గృహ నిర్బంధం.. ఎక్కడికక్కడ అరెస్టులు అంతర్వేది: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఉద్రిక్తత కొనసా
Read Moreనేటి నుంచే టీఎస్ ఎంసెట్
హైదరాబాద్, వెలుగు: ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ర్టీమ్) ఎంట్రెన్స్ ఎగ్జామ్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు 8 సెషన్లలో ఈ ఎగ్జామ్ జరగనుంది. రెండు త
Read Moreఆంధ్రప్రదేశ్ లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల వ్యవధిలో 10,601 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 73 మంది మృతి చెందారు. 11,691 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు తె
Read Moreకడప జిల్లా తాళ్ల ప్రొద్దుటూరులో ఉద్రిక్త పరిస్థితులు
కడప జిల్లా తాళ్ల ప్రొద్దుటూరు ఎస్సీ కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గండికోట ముంపు నిర్వాసితుల పరిహారం కోసం నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్నా
Read Moreకోవిడ్ పై నిర్లక్ష్యం వద్దు…నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: సీఎం వైయస్.జగన్
స్పందనలో అధికారులతో రివ్యూ విజయవాడ: కోవిడ్పై నిర్లక్ష్యం వద్దు, నిరంతరం అప్రమత్తంగానే ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. స్పందనలో
Read Moreహిందుత్వాన్ని ప్రభుత్వం పరిరక్షింస్తుందా లేదా చెప్పండి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
ప్రభుత్వం స్పందించకుంటే కేంద్రం కఠినంగా వ్యవహరించేలా చేస్తాం పార్టీ తరపున ఓ కమిటీ వేస్తాం: సోము వీర్రాజు విశాఖపట్టణం: రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో హిందు
Read Moreవిజయనగరం జిల్లాలో రోడ్డు దుస్థితిపై వినూత్న నిరసన
విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమడ గ్రామ సమీపంలోని అంతరాష్ట్ర రోడ్డు దుస్థితిపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు సీపీఎం రైతు కూలీ సంఘం నేతలు. బురదమయమైన ర
Read Moreపేషంట్ చనిపోయిన తర్వాత కూడా వైద్యం పేరుతో దోపిడీ
కరోనా బారినపడి జనాలు నానా ఇబ్బందులు పడుతుంటే.. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ఆస్పత్రులు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నాయి. తాజాగా అధిక ఫీజులు వసూల్ చేస
Read More












