ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం ఘంటా మఠం వద్ద రాగి రేకులు లభ్యం

కర్నూలు: జిల్లాలోని శ్రీశైలం ఘంటా మఠం వద్ద రాగి రేకులు లభ్యమైయ్యాయి. ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా ఇటీవల దేవస్థానము పంచమఠాలకు పునర్నిర్మాణ పనులను

Read More

ఏపీలో 5 లక్షలు దాటిన కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,368 కరోనా కేసులు నమోదుకాగా.. వైరస్ తో 70 మంది మృతి

Read More

జగన్ సర్కార్‌కు ఏపీ హైకోర్టు లో మరో ఎదురుదెబ్బ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార‌థ్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్ట్ లో మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్

Read More

ఐదు నెలలు తర్వాత ఏపీ నుంచి హైదరాబాద్ కు ప్రైవేటు బస్సులు

అన్‌లాక్ 4లో అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఐదు నెలల తర్వాత ప్రైవేటు బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారుల అనుమ

Read More

ఏపీలో అన్ లాక్4 గైడ్ లైన్స్ విడుదల

ఈనెల 21 నుంచి 9,10 తరగతులు.. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు స్కూళ్లు.. కాలేజీలకు వెళ్లేందుకు అనుమతి తల్లిదండ్రులతో రాతపూర్వక అనుమతి ఉంటేనే ఎంట్రీ పీజీ, ప

Read More

ఏపీలో  వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభం

వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించిన సీఎం జగన్ విజయవాడ: ఏపీలో వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభం అయింది. తాడేపల్లి నివాస కార్యాలయం నుండి వీడియో కా

Read More

నగరిలో.. అంబులెన్స్ బైకు నడిపిన రోజా

చిత్తూరు: పీఐఐసీ చైర్‌పర్సన్, నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇవాళ నగరిలో అంబులెన్స్‌ బైక్‌ ల ప్రారంభోత్సవం చేశారు. స్వయంగా బైకు నడిపి స్థ

Read More

సంస్కరణలపై కేసీఆర్ విముఖత: తెలుసుకోమంటూ  ఏపీ సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖల పర్వం కొనసాగుతోంది. సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి బహిరంగ లేఖలు రా

Read More

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆఫీసుల్లో ఇన్ టైమ్ లో పనులు పూర్తికాకపోతే ఫైన్ వేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో ప

Read More

ఏపీలో కొత్తగా 10,794 కేసులు..70 మంది మృతి

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. వరుసగా 11వ రోజు 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివా

Read More

వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా… హెలికాప్టర్ లో బెంగుళూరుకి తరలింపు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. సామాన్య జనం నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరిపైనా కరోనా దాడి చేస్తోంది. తాజాగా, తూర్పుగోదావ

Read More

శిరోముండనం కేసు.. రేపు కోర్టులో విచారణ..?

నిర్మాత నూతన్ నాయుడును ఇప్పటికే పెరోల్ పై కర్నాటక నుండి తీసుకువచ్చిన పోలీసులు విశాశపట్టణం: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన శిరోమండనం కేసు

Read More

గండికోట రిజర్వాయర్లో నీటి నిల్వపై వెనక్కి తగ్గిన అధికారులు: మైలవరం-పెన్నాకు విడుదల

ముంపు బాధితుల ఆందోళనతో.. పరిహారం చెల్లించిన తర్వాతే నీళ్లు నిల్వ చేయాలని నిర్ణయం గండికోట నుండి మైలవరానికి… మైలవరం నుండి పెన్నాకు విడుదల వైఎస్ఆర్ కడప జ

Read More