ఆంధ్రప్రదేశ్
ఏపీలో కొత్తగా 3,986 కరోనా కేసులు..
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 74,945 టెస్టులు చేయగా 3,986 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 23 కరోనా మరణాలు నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 న
Read Moreఅడిగిన రేటుకు అరటిపండ్లు ఇవ్వలేదని వ్యాపారిపై కత్తితో దాడి
అరటిపళ్లు కొనడానికి వచ్చిన వ్యక్తి పండ్ల వ్యాపారి చెప్పిన రేటు నచ్చకపోవడంతో బేరసారాలు ఆడాడు. ఆ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో పండ్ల వ్య
Read Moreపొలాల్లో హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తృటిలో తప్పిన ప్రమాదం
తమిళనాడుకు చెందిన ఎస్వీఎన్ జ్యూవలరీ అధినేత శ్రీనివాసన్తో పాటు ఆయన కుటుంబానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం శ్రీనివాసన్
Read Moreఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 3,676 కొత్త కేసులు నమోదయ్యాయి. ద
Read More‘టీటీడీ నిధులు పక్కదారి పడుతున్నాయ్’.. హైకోర్టులో పిల్
బాండ్ల కొనుగోలు నిర్ణయాన్ని ప్రభుత్వాలు నిలిపివేయాలి ఏపీ హైకోర్టులో భాను ప్రకాశ్ రెడ్డి పిల్ అమరావతి: టీటీడీ నిధులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల
Read Moreఏపీలో కొత్తగా 3,967 కేసులు..24 మంది మృతి
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 3,967 కరోనా కేసులు నమోదయ్యాయని కరోనా హెల్త్ బులెటిన్ లో తెలిపింది రాష్ట్ర ఆరోగ్యశాఖ. కొత్తగా నమోదైన కేసులతో .. ఏపీల
Read Moreవైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ (శుక్రారం) శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తిరుచ్చి సేవను ఘనంగా నిర్వహించారు. బంగారు తిర
Read Moreనవంబర్ 2 నుంచి ఏపీలో స్కూల్స్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 2వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన… కరోనా వ
Read Moreవిజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం
వర్చువల్ కార్యక్రమం ద్వారా ప్రారంభించిన కేంద్ర మంత్రి గడ్కరీ, సీఎం జగన్ విజయవాడ: రోజు రోజుకూ పెరుగుతున్న నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు నిర్మ
Read Moreకృష్ణా నదికి భారీ వరద హెచ్చరిక..గంట గంటకూ పెరుగుతున్న వరద ఉధృతి
ప్రజలు, ఇరిగేషన్ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్న అధికారులు శ్రీశైలం వద్ద 6 లక్షల క్యూసెక్కులకు చేరిన వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీ వద్ద 7.5 లక్షలకుప
Read More19న మరో అల్పపీడనం
మూడు రోజులు సాధారణ వర్షాలు హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గ
Read Moreఏపీలో కొత్తగా 4,038 కేసులు..38 మంది మృతి
అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,038 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. దీంతో ఏపీలో 7,71,503కు కరోనా కేసులు చేరాయని.. బుధవార
Read Moreవిజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ రేపు ప్రారంభం
విజయవాడ దుర్గమ్మ ఫ్లైఓవర్ ప్రారంభం ఎట్టకేలకు రేపు(శుక్రవారం) జరగనుంది. ఎన్నోరోజులుగా వాయిదాలు పడుతూ వస్తున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ ముహూర్
Read More












