ఆంధ్రప్రదేశ్
ఏపీలో కొత్తగా 5,145 కేసులు.. 31 మంది మృతి
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 5,145 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ. కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య
Read Moreసైకో వీరంగం.. ఎస్ఐకి తీవ్ర గాయాలు
చిత్తూరు జిల్లా: యాదమరి మండలం మాదిరెడ్డి పల్లె గ్రామంలో శుక్రవారం సురేష్ అనే సైకో వీరంగం సృష్టించాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలుపడంతో.. సమా
Read Moreప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకే ఉంది
ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకే ఉందన్నారు ఏపీ సీఎం జగన్. అయితే ప్రపంచంతో పోటీపడే పరిస్థితి పేద పిల్లలకు రావాలన్నారు. పేదలకు మంచి విద్యాప్రమాణా
Read Moreఏసీబీ పేరుతో ఎమ్మెల్యేకు బెదిరింపులు
ఏసీబీ పేరుతో ఏకంగా ఎమ్మెల్యేనే బెదిరించిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులుకు నకిలీ ఏసీబీ బెదిరింపులు వచ్చాయి. ఏసీబ
Read Moreకృష్ణా నదిలో జాలర్ల వలకు చిక్కిన 15 అడుగుల కొండ చిలువ
విజయవాడ: కృష్ణానదిలో చేపల వేటకు జాలర్లు వేసిన వలకు ఏకంగా 15 అడుగుల కొండ చిలువ పడింది. కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పరిధిలో జరిగిందీ ఘటన. తోట్లవల్ల
Read Moreనకిలీ సర్టిఫికెట్లతో ఆరేళ్లుగా ఎస్ఐ ఉద్యోగం.. బట్టబయలైన బాగోతం
గుంటూరు: నకిలీ పత్రాలతో అధికారుల కళ్లు గప్పి ఆరేళ్ల పాటు ఎస్ఐగా విధులు నిర్వర్తించాడు ఓ నకిలీ పోలీస్. చివరకు ఓ చిన్న గొడవ కారణంగా అతని బాగోతం బ
Read Moreఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 225 పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. మంగళవారం నుంచి ఈనెల 12వ తేదీ వరకు
Read Moreశ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.1.81కోట్లు
లాక్ డౌన్ తర్వాత ఇంత భారీ ఆదాయం ఇదే తొలిసారి కర్నూలు: శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు
Read Moreఎన్డీఏలోకి జగన్? కేంద్రంలో మూడు పదవులు?
40 నిమిషాలపాటు కొనసాగిన చర్చ.. కరోనా టైంలో జగన్ కు మాత్రమే పీఎం అపాయింట్మెంట్ కేబినెట్ బెర్తులపై కేంద్రం పెద్దలతో ఏపీ సీఎం మంతనాలు న్యూఢిల్లీ, వెలు
Read Moreబేసిన్ అవతలికి నీటి తరలింపు తప్పుకాదు
నీటి వాడకంపై జాతీయ విధానం ఉండాలె..: జగన్ రాయలసీమకు నీళ్ల విషయాన్ని మానవతా దృక్పథంతో చూడాలని విజ్ఞప్తి చాలా రాష్ట్రాల్లో బేసిన్ అవతలికి నీటిని తరలిస
Read Moreఏపీలో కొత్తగా 5795 కరోనా కేసులు నమోదు
ఏపీలో కొత్తగా 5,795 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,23,512కు చేరింది. గడిచిన 24 గంటల్లో 33 మ
Read Moreకేసీఆర్ చేతకానితనంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై మంగళవారం కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. హైదరాబా
Read Moreకొత్త ప్రాజెక్టుల డీపీఆర్ లు ఇచ్చేందుకు 2 రాష్ట్రాల సీఎంలు అంగీకరించారు
న్యూఢిల్లీ: కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ ల సమర్పణకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు అంగీకరించారని కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశా
Read More












