ఆంధ్రప్రదేశ్
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్
ఇప్పటికే తిరుమలలో ఆలయ అర్చకులు, జీయర్లు, టీటీడీ అధికారులు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు లేటెస్టుగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా వైరస్ సోకిం
Read Moreఇంజనీరింగ్ విద్యార్థిని గొంతు కోసిన ఉన్మాది
విజయవాడ: తనను ప్రేమించడం లేదనే ఆగ్రహంతో ఓ యువకుడు ఉన్మాదిలా మారిపోయాడు. యువతి ఇంటికి వెళ్లి.. కత్తితో గొంతు కోసేశాడు.. అనంతరం తనను తాను గొంతు కోసుకుని
Read Moreసింహాచలం దేవస్థానంలో చోరీ.. ఇంటి దొంగల పనే
4 రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు.. మాజీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కె.సురేశ్, సోమ సతీశ్లతోపాటు కానుకలు అమ్మిన.. కొన్న.. మొత్తం 8 మంది అరెస్టు విశాఖ
Read Moreకొడుకులను చంపి పాతిపెట్టిన మతిస్థిమితం లేని వ్యక్తి
అనంతపురం: జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మతిస్థిమితం లేని వ్యక్తి తన ఇద్దరు చిన్నారులను చంపి పాతిపెట్టాడు.
Read Moreఏపీలో కొత్తగా 3,892 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రోజులో 69,463 కరోనా టెస్టులు చేయగా 3,892 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల స
Read Moreవరదనీటిలో చిక్కుకున్న కారు.. వ్యక్తి గల్లంతు
తూ.గో.జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రహదారులు జలమయ్యాయి. వరద నీటికి వాగులు, చెరువులు పొంగుతున్నాయి. తుని మండలం కోటనంద
Read Moreప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
విజయవాడ: భారీ వర్షాలతో కృష్ణా నదిలో వరద పోటెత్తుతోంది. ఎగువ నుండి వస్తున్న వరదకు తోడు.. కురుస్తున్న భారీ వర్షాల వల్ల గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతోంది
Read Moreరాజమండ్రి రైల్వే బ్రిడ్జి ఎక్కి పారుతున్న వరద (వీడియో)
ఇంత భారీ వరద 37 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే రాజమండ్రి: భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూప దాల్చింది. కనివినీ ఎరుగని రీతిలో భార వరద పోటెత్తుతోంది. రాజమండ్రి వ
Read Moreఏపీలో కొత్తగా 4,622 మందికి కరోనా పాజిటివ్,35 మృతి
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 72,082 శాంపిళ్లు పరీక్షించగా, 4,622 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కరోనాతో మరో 35 మంది చనిపోయారు. అత్యధిక
Read Moreచంద్రబాబు ఇంటికి మరోసారి నోటీసులు
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణా నదిలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణా నది కరకట్
Read Moreఏకాంతంగా దసరా బ్రహ్మోత్సవాలు: టీటీడీ
ఈ నెల 16 నుంచి తిరుమల శ్రీవారి దసరా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేటెస్టుగా జారీ చేసిన కరోనా మార్గదర్శకాల క్రమంలో ఈసా
Read Moreదసరాకు ఏపీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
అమరావతి: దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో దూరప్రాంతాలకు నడుస్తున్న బస్సుల సంఖ్య పెంచాలని.. ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈనెల 15 నుంచి 28 వరకు ప్రత
Read Moreసముద్రంలో పెరిగిన అలల ఉధృతి.. విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ నౌక (వీడియో)
విశాఖ: బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటడంతో సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన అల్పపీడనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగా
Read More












