ఆంధ్రప్రదేశ్
తెలుగు ప్రజలకు ఏపీ సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు
అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయాన
Read Moreఒంగోలులో స్వల్ప భూకంపం
అర్ధరాత్రి సమయంలో ప్రకంపనలు.. పలు చోట్ల రోడ్లకు పగుళ్లు, నెర్రెలు ఒంగోలు: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో స్వల్పంగా భూమి కంపించింది. నిన్న అర్ధ
Read Moreగీతం వర్సిటీకి చెందిన కట్టడాలు కూల్చివేత
విశాఖపట్టణం: గీతం వర్సిటీకి చెందిన కొన్ని కట్టడాలను జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తెల్లవారుజామునే జేసీబీలు, బుల్ డోజర్లతో యూనివర్సీటికి చ
Read Moreహీరో ప్రభాస్ బర్త్డే వేడుకల్లో విషాదం
ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. తమ అభిమాన హీరో ఫ్లెక్సీలు కడుతూ ఓ యువకుడు తన ప్రాణాలను కోల్పోయాడు. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం
Read Moreస్వరభూపాల వాహనంపై శ్రీవారు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో దసరా బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ 8వ రోజున సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూ
Read More‘సంగమేశ్వరం’పై ముందుకెళ్లొద్దు
ఏపీకి మళ్లోసారి లెటర్ రాసిన కృష్ణా బోర్డు హైదరాబాద్, వెలుగు: సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీమ్ పనులపై ముందుకెళ్లొద్దని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా
Read Moreఅక్టోబర్ 23 నుంచి ఏపీ ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్
అమరావతి: రేపటి (అక్టోబర్ 23) నుంచి ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగానికి వెబ్ కౌన్సిలింగ్ జరగనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెబ్ కౌన్సిలిం
Read Moreఏపీలో కొత్తగా 3620 కరోనా కేసులు.. 16 మంది మృతి
ఏపీలో కొత్తగా మరో 3620 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 76,726 టెస్టులు చేయగా ఈ కేసులు వచ్చాయి. బుధవారం ఉదయం 9 నుంచి గురువారం ఉదయం
Read Moreఆంధ్రాకు కేంద్రం హెచ్చరిక.. కరోనా డేంజర్ జిల్లాల్లో 5 ఏపీ జిల్లాలు
కరోనావైరస్ దేశం మొత్తాన్ని వణికిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం తగ్గినా.. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం తగ్గడం లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వ
Read Moreఆంధ్రప్రదేశ్ లో వాహన జరిమానాలు భారీ పెంపు
నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై భారీ జరిమానాలు విధించేందుకు ఆంధ్రప్రదే ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి రవాణశాఖ ముఖ్యకార్యదర్శి MT కృష్ణబాబు ఇవా
Read Moreఏపీ కొత్తగా 3,746 మందికి కరోనా పాజిటివ్, 27 మృతి
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 74,422 కరోనా టెస్టులు నిర్వహించగా 3,746 మందికి పాజిటివ్ గా తేలింది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా
Read Moreసీఎం పర్యటన సమయంలో అపశృతి.. ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు
అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రుల్లో 5 వ రోజైన ఈ బుధవారం దుర్గమ్మవారు సరస్వతి దేవిగా భక్తులక
Read Moreఏపీలో వైఎస్ఆర్ బీమా పథకం ప్రారంభం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ బీమా పథకం ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. 18-50 ఏళ్ల మధ్య వారు మరణిస
Read More












