ఆంధ్రప్రదేశ్
ఇంటర్ విద్యార్థిని గొంతుకోసి చంపిన యువకుడు
విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని గొంతు కోశాడు ఓ యువకుడు. తీవ్రగాయాలపాలైన విద్యార్థిని అక్కకక్కడే మృతి చెందింది. ఈ దా
Read Moreఏపీలో కొత్తగా 2,886 కరోనా కేసులు
ఏపీలో కొత్తగా 2,886 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 20 వేల 565 కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లో 17 మంది కరోనా మరణించారు.
Read Moreలోకేష్ కు ఆ రెండింటికి తేడా తెలియదు
అమరావతి: నారా లోకేష్ కు వరి చేనుకి, చేపల చెరువుకి కూడ తేడా తెలియదని ఎద్దేవా చేశారు మంత్రి కొడాలి నాని . శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోక
Read Moreపెళ్లి వ్యాన్ బోల్తా పడి ఏడుగురు మృతి
ఆంద్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాను కొండపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడ
Read Moreఏపీకి ఎదురుదెబ్బ.. సంగమేశ్వరం ఆపండి..
పర్యావరణ అనుమతులు తప్పనిసరి: ఎన్జీటీ హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో ఎదురుదెబ్బ తగిలింది.
Read Moreమద్యం ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం
పెంచిన మద్యం ధరలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించింది. IMFL లిక్కర్ తో పాటు, విదేశీ మద్యంలోని మధ్య, ఫస్ట్ క్లాస్ బ్రాండ్లపై ధరలను తగ్గిస్తున్నట్టు ఉత్
Read Moreఏపీలో కొత్తగా 2,905 కేసులు..16 మంది మృతి
అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 2,905 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని తెలిపింది రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ. దీంతో ఇప్పటివరకు నిర్వహించ
Read Moreషెడ్యూల్ రిలీజ్: ఏపీలో నవంబర్ 2 నుంచి విద్యా సంస్థలు ఓపెన్
ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 2 నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. కరోనా కారణంగా సుదీర్ఘకాలం పాటు మూతపడిన స్కూళ్లు, కాలేజీలు నవంబరు 2 నుంచి తిరిగ
Read Moreరూ.3కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
అమరావతి: అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం లారీని పట్టుకున్నారు అటవీ అధికారులు. నెల్లూరు జిల్లా, ఆత్మకూరు అటవీ ప్రాంతంలోని నెల్లూరు పాలెం చెక్పోస్ట్ వ
Read Moreఆధార్ కార్డుల్లో డేటా మార్పిడి చేస్తున్న ముఠా గుట్టురట్టు
కర్నూలు జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 మంది అరెస్టు ప్రభుత్వ సంక్షేమ ఫథకాల లబ్ది పేరిట మోసాలు ఆరేటర్లదే కీలక పాత్ర…. వేల సంఖ్యలో లబ్ది దారులు కర్నూలు:
Read Moreకాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి భారీ విరాళం
చిత్తూరు : కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థాన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ ప్రవాస భారతీయుడు దేవస్థానం ఖాతాకు బుధవారం రూ. లక్ష అమెరికన్ డాలర్
Read MoreSVBC కొత్త ఛైర్మన్గా సాయికృష్ణ యాచేంద్ర
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఛైర్మన్ను నియమించింది. మాజీ ఎమ్మెల్
Read Moreవిషాదం… వాగులో పడి ఆరుగురు విద్యార్ధులు గల్లంతు
పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడులో విషాదం చోటు చేసుకుంది. వనభోజనాలకని వచ్చి సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి దిగిన ఆరుగురు విద్యార్థులు గల్లంతయ
Read More












