ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి సమీపంలోని బండకిందపల్లి దగ్గర ఓ ప్రైవేట్‌ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృ

Read More

ఇద్దరు పిల్లలతో కలసి రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య

నంద్యాల రోజాకుంటకు చెందిన గఫార్, అతని భార్యా.. ఇద్దరు పిల్లలుగా గుర్తింపు కర్నూలు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.  రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెంది

Read More

నకిలీ డీఎస్పీ అరెస్టు

కర్నూలు: ఇన్సూరెన్సు డబ్బులు.. వచ్చాయని..  సీఎం సహాయ నిధి ఆర్ధిక సహాయం మంజూరైందని ఆశలు రేపి.. వారి నుండి డబ్బులు వసూలు చేసి తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసి

Read More

అదృశ్యమైన 10 మంది బ్యాంకు ఉద్యోగులు క్షేమం

చిత్తూరు జిల్లాలో అదృశ్యమైన బ్యాంకు ఉద్యోగులు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం 10 మంది బ్యాంక్‌ ఉద్యోగుల బృందం సదాశివకోన జలపాతానికి వెళ్లా

Read More

స్మగ్లర్లను వెంటాడిన హైజాకర్లు… ఛేజింగ్ లో ఐదుగురు సజీవదహనం

కడప: ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తమిళనాడు స్మగ్లర్లు మృత్యువాత పడటం వెనుక పరిణామాలు సంచలనం సృష్టిస్తున్నాయి. తమిళనాడు స్మగ్ల

Read More

విహార యాత్రకు వెళ్లిన 10 మంది బ్యాంకు ఉద్యోగులు అదృశ్యం

చిత్తూరు జిల్లాలో విహార యాత్రకు వెళ్లిన 10 మంది బ్యాంకు ఉద్యోగులు అదృశ్యమయ్యారు. వారి కోసం కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని సదాశివకోన జల

Read More

కరోనా కాటు.. లాయర్ ఫ్యామిలీలో నలుగురు మృతి

కరోనా  విజయవాడకు చెందిన ఓ లాయర్ కుటుంబంలో నలుగురిని బలి తీసుకుంది. ఓ ప్రముఖ న్యాయవాది తల్లి అక్టోబర్ 8వ తేదీన కరోనాతో చనిపోయింది. అక్టోబర్ 30వ తేదీన న

Read More

కడపలో ఘోరం..నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనం

కడప ఎయిర్ పోర్టు సమీపంలో ఇవాళ తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ ను సుమో ఢీ కొనడంతో నలుగురు అక్కడిక్కడే సజీవ దహనం అయ్యారు.  మరో  ముగ

Read More

పోలవరం కెపాసిటీ పెంపుతో.. రాష్ట్రంలో 45 వేల ఎకరాలు మునుగుతయ్‌

ప్రాజెక్టు నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు కెపాసిటీ పెంపుపై సైంటిఫిక్‌ స్టడీ అవసరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ లెటర్‌ హైదరాబాద్‌, వెలుగు: పోలవ

Read More

ప్ర‌యోగాత్మ‌కంగా శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు

వచ్చే వారం నుండి భక్తులకు ఆన్ లైన్ వర్చువల్ ఆర్జిత సేవా టికెట్లు తిరుపతి: శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో నిర్వ‌హించే డోలోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మో

Read More

మూతపడ్డ శ్రీశైలం డ్యాం గేట్లు

కర్నూలు: కృష్ణా నదిలో వరద పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం డ్యాం గేట్లు ఎట్టకేలకు మూతపడ్డాయి. ఈ సీజన్లోనే గరిష్టంగా మూడు వారాలకుపైగా నిర్విఘ్నంగా

Read More

ఏపీలో 2618 కరోనా కేసులు నమోదు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,618 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 88 వేల 780 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహి

Read More

చెత్తను కాలుస్తుండగా అంటుకున్న మంటలు..చిత్తూరు జిల్లాలో తగలబడ్డ బస్సు

ఏపీ చిత్తూరు జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. పుత్తారులో మంటలు అంటుకొని బస్సు పూర్తిగా తగలబడింది. చెత్తను కాలుస్తుండగా…  పక్కనే ఉన్న బస్సుకు మంటలు అంట

Read More