ఆంధ్రప్రదేశ్

ఘనంగా ముగిసిన ద‌స‌రా న‌వ‌రాత్రి వేడుకలు

క‌రోనా నేప‌థ్యంలో దేశంలోని ప్ర‌జ‌లంతా స్వీయ జాగ్ర‌త్త‌లు పాటిస్తూ దసరా వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భ‌క్తి, శ్ర‌ద్ధ‌ల‌తో బతుక‌మ

Read More

ఇవాళ పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవం

చరిత్రలో తొలిసారి జనం లేని జాతరగా ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలు విజయనగరం: చరిత్రలో తొలిసారిగా ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడి తల్లి అమ్మవారి జాతర జనం లేకుం

Read More

రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ

తిరుప‌తి: అక్టోబ‌ర్ 26(సోమ‌వారం) నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ చేస్తున్నట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. తిరుప‌తి భ

Read More

ఏపీలో కొత్తగా 2,997 మందికి పాజిటివ్.. 8 లక్షల 7 వేలకి చేరిన కేసులు

ఏపీలో కొత్తగా 2,997 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 67,419 శాంపిల్స్‌ను పరీక్షించడంతో 2,997 మంది కరోనా బారినపడ్డట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకట

Read More

ఏపీ బీజేపీ ఆఫీసును ప్రారంభించిన కిషన్ రెడ్డి

విజయవాడ: భారతీయ జనతా పార్టీ ఆంధ్ర్రప్రదేశ్ శాఖకు కొత్త కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి  ప్రారంభించారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్

Read More

అలంపూర్ జోగులాంబకు పట్టువస్ర్తాలు సమర్పించిన కర్నూలు కలెక్టర్

అలంపూర్: జోగులాంబ అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు కర్నూలు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ రవి పట్టన్ షెట్టి. ఏటా విజయదశమి

Read More

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నకిషన్ రెడ్డి

విజయవాడ: విజయదశమిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఏపీ బీజేపీ కార్యాలయ ప్రారంభోత్

Read More

దుర్గాదేవిగా,మహిషాసురమర్దినిగా దుర్గమ్మ దర్శనం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ(శనివారం) దుర్గమ్మ రెండు ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

Read More

ప్రభుత్వ ఉద్యోగుల డీఏ చెల్లింపులకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏ(కరువు భత్యం)ల చెల్లింపులకు సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్

Read More

ఏపీలో కొత్తగా 3,342 పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3342 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల స

Read More

తిరుమలలోని వకుళామాత పోటులో ప్రమాదం

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలోని వకుళామాత పోటులో ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలి ఐదుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. చింతపండు రసం తయారు చేస్తుండగా…బాయిలర్

Read More

తెలుగు రాష్ట్రాల్లో సరిహద్దుల వరకే బస్సులు

ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్నినాని సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద బస్సులు విరివిగా అందుబాటులో ఉంటాయి చర్చలు కొలిక్కి రానందుకే ఈ పరిస్థితి సరిహద్దు వరకు

Read More

కృష్ణా నదిలో తగ్గుముఖం పడుతున్న వరద.. రెండ్రోజుల్లో 2 లక్షల క్యూసెక్కుల మేర తగ్గిన ఉధృతి

ప్రస్తుతం వరద ప్రవాహం 3 లక్షల క్యూసెక్కులు శ్రీశైలం డ్యామ్ వద్ద 10 గేట్లు.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద 13 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల వర

Read More