ఆంధ్రప్రదేశ్
కృష్ణా నదిలో పెరుగుతున్న వరద.. శ్రీశైలం డ్యాం 10 గేట్లు ఎత్తివేత
కర్నూలు: భారీ వర్షాలకు కృష్ణా నదిలో మళ్లీ వరద ఉధృతి పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం మూతపడ్డ శ్రీశైలం డ్యాం గేట్లు మళ్లీ తెరచుకున్నాయి. తీవ్ర అల్పపీడన
Read Moreఏపీలో కొత్తగా 3,224 కేసులు..32 మంది మృతి
అమరావతి : ఏపీలో 24 గంటల్లో కొత్తగా 3,224 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్లో తెలిపింది. కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో ఇప్పటి వరక
Read Moreఅనంతపురం కలెక్టరేట్ ఎదుట యువకుడు ఆత్మహత్య
అనంతపురం: నార్పల మండలం గూగూడు గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకున్న
Read Moreరోడ్డు పక్కన బంగారు నాణేలు..ఎగబడ్డ స్థానికులు
తమిళనాడులో బంగారు నాణేలు బయటపడ్డాయి. చిత్తూరు జిల్లా కుప్పం దగ్గర్లో ఉన్న హోసూర్-బాగళూర్ రహదారి పక్కన మట్టి దిబ్బల్లో దొరికాయి. బంగారు నాణేల కోసం స్
Read Moreఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా మరణాలు
ఏపీలో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5210 కొత్త కేసులు నమోదైనట్టు ఏపీ ఆరోగ్యశాఖ బులెటిన్ ను రిలీజ్ చేసింది.
Read Moreఅనంతపురం కలెక్టర్గా ఇంటర్ విద్యార్థిని
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ‘బాలికే భవిష్యత్’ పేరుతో జిల్లాలో జిల్ల
Read Moreబలపడిన అల్పపీడనం.. మరో రెండు రోజులు వర్షాలు
ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులు. ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
Read Moreవిశాఖలో బీభత్సం సృష్టించిన లారీ
బ్రేక్ ఫెయిలై వాహనాలపైకి దూసుకెళ్లిన లారీ ఇద్దరి మృతి.. మరికొందరికి గాయాలు విశాఖపట్టణం: నిత్యం రద్దీగా ఉండే హనుమంతవాక జంక్షన్లో బ్రేక్ ఫెయిలైన లారీ ఆగ
Read Moreలంచం తీసుకుంటూ పట్టుబడ్డ నగర పంచాయతీ కమిషనర్
కర్నూలు: గూడూరు నగర పంచాయతీ కమిషనర్ బి.ప్రహ్లాద్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. స్థానికంగా ఓ చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్న శ్రీను అనే వ్యక్తి నుండ
Read Moreవిజయవాడలో కాల్పుల కలకలం.. యువకుడు మృతి
విజయవాడ నగర శివారులో కాల్పుల కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి ఓ యువకుడిని దుండగులు కాల్చి చంపారు. మృతుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే
Read Moreవరుసగా 5 ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం.. ఆరో ప్రయత్నంలో పోలీసులకు చిక్కి కటకటాలకు
కర్నూలు: కష్టాల నుండి వెంటనే బయటపడాలంటే.. బాగా డబ్బు సంపాదించాలి… దాని కోసం ఏటీఎంలలో చోరీ చేయడమే బెటర్ అనుకుంటూ.. వరుసగా ఐదు ఏటీఎంలలో చోరీ చేసేందుకు ప
Read Moreఏపీలో కొత్తగా 5,653 మందికి పాజిటివ్.. 35 మృతి
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 5,653 మందికి కరోనా సోకగా…మరో 35 మంది చనిపోయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇవాళ 73,625 కరోనా టెస్టులు చేశ
Read Moreఫ్రెండ్స్ తో పబ్జిగేమ్ ఆడలేక… 17ఏళ్ల యువకుడి ఆత్మహత్య
తిరుపతి: ఫ్రెండ్స్ తో సరదాగా కబుర్లు చెబుతూ పబ్జి గేమ్ మొదలుపెట్టిన యువకుడు.. ఆటలో ఫ్రెండ్స్ తో వెనుకబడిపోతున్నానని ఒత్తిడికి గురై… మనస్తాపంతో ఆత్మహత్
Read More












