ఆంధ్రప్రదేశ్

శ్రీవారికి హనుమంత వాహన సేవ

తిరుపతి: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్

Read More

ఇంద్రకీలాద్రిపై సరస్వతి అలంకారంలో దుర్గమ్మ

విజయవాడ: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ నామస్మరణతో  మారుమోగుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తెల్లవారుజామున మూడు గంటలకు సరస్వతి ద

Read More

నేరం చేసిన వారు ఎవరైనా సరే వదలొద్దు

నేరం చేసిన వారేవారు ఎంతటి వారైనా సరే వదిలి పెట్టకుండా చట్టం ముందు నిలబెట్టాలన్నారు. ఏపీ సీఎం జగన్.. ఇవాళ పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా మా

Read More

స్కూళ్ల ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: రెండు, మూడ్రోజులకోసారి క్లాసులు

స్కూళ్ల ప్రారంభంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నవంబర్‌ 2 నుంచి బడులు తెరవనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటి

Read More

ఏపీలో కొత్తగా 3503 కరోనా కేసులు.. 24 మంది మృతి

ఏపీలో కొత్తగా మరో 3503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 69,095 టెస్టులు చేయగా ఈ కేసులు వచ్చాయి. సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం

Read More

త్వరలో నాలుగో సింహం..పోలీస్ గెటప్ వేస్తే పౌరుషం వస్తుంది

సాయికుమార్ నటించిన పోలీస్ స్టోరీ టాలీవుడ్ లో ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. అలాంటి క్రేజీ సినిమాకు మరో సీక్వెల్ రాబోతుంది. ఇవాళ తిరుమల శ్రీవారిని ద

Read More

వరద ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

సీఎం వెంట మంత్రులు మేకతోటి సుచరిత, కొడాలి నాని  అమరావతి: కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు.. వరదలతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దెబ్బ తిన్న ప్రా

Read More

హైద‌రాబాద్‌కు స్పీడ్ బోటులు పంప‌నున్న ఏపీ ప్ర‌భుత్వం

హైదరాబాదులో వరద సహాయ పునరావాస చర్యలకై స్పీడ్ బోటులు పంపాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి పై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తక్షణం స్పందించారు. వెంట

Read More

కృష్ణా నదిలో 5 లక్షల క్యూసెక్కుల వరద

శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తివేత ఎగువ నుండి వస్తున్న వరదకు తోడు.. భారీ వర్షాలతో కృష్ణా నదిలో వరద ప్రవాహం సుమార

Read More

ఏపీలో 2,918 కరోనా కేసులు.. 24 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 61,330 టెస్టులు చేయగా 2,918 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 24 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 న

Read More

కనకదుర్గ ఫ్లైఓవర్ డ్యామేజ్.. కానిస్టేబుల్‌కు గాయాలు

విజయవాడ: విజ‌య‌వాడ నగ‌రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ డ్యామేజ్ అయింది. ఫ్లైఓవర్ నుంచి కాంక్రీట్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో ఆ

Read More

టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు

తెలుగు దేశం పార్టీలో కీలక మార్పులు చేశారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని నియమించారు.

Read More

విజయవాడలో పార్లే ఆగ్రో తయారీ ప్లాంట్‌‌

న్యూఢిల్లీ: ఫ్రూటీ, యాపి ఫిజ్‌‌ను తయారు చేసే పార్లే ఆగ్రో ఆంధ్రప్రదేశ్‌‌లోని విజయవాడలో  ప్లాంట్‌‌ను ఏర్పాటు చేయాలని చూస్తోంది. వచ్చే రెండేళ్లలో ఒక కొత

Read More