ఆంధ్రప్రదేశ్

ఏపీ IAS అధికారి ప్ర‌వీణ్ కుమార్ పై క్రిమిన‌ల్ కేసు: హైకోర్టు

మిషన్ బిల్డ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. కేసుకు సంబంధించి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ బిల్డ్ ఏపీ అధి

Read More

2020 అద్భుతమైన పాఠాలు నేర్పింది

2020 వ సంవత్సరం అందరికీ అద్భుతమైన పాఠాలు నేర్పిందన్నారు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్. అనేక పరిక్షలు పెట్టి ఎన్నో పాఠాలు నేర్చుకునేలా చేసిందన్నారు. తిరు

Read More

కుక్కలు, పందులకు లైసెన్స్..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆసక్తికరమైన ఉత్తర్వులను జారీ చేసింది. పెంచుకునే కుక్కలు, పందులకు లైసెన్స్ ఉండాలంటూ పంచాయతీరాజ్, గ్రామాణ

Read More

పవన్ వకీల్ సాబ్ కాదు.. షకీలా సాబ్‌

నష్టపోయిన రైతులకి రూ.35 వేల పరిహారం అందించకపోతే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

Read More

కుక్క పేరుతో నన్ను విమర్శించడం తగదు

కుక్క పేరుతో తనపై వైసీపీ నేతల విమర్శలు చేయడం సరికాదన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి  నారాయణ. రాజకీయాలకు కులాన్ని ముడిపెట్టడం తగదన్నారు. పేదలకిచ్చే స్థలాన

Read More

యూకే నుంచి ఏపీకి వచ్చిన 11 మందికి కరోనా పాజిటివ్

యూకే నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు వచ్చిన వారి సంఖ్య 1363కి చేరింది. యూకే నుంచి ఏపీ వచ్చిన వారు.. వారి కాంటాక్ట్స్‌లో 23 మందికి కరోనా పాజిటివ్‌గా గ

Read More

వకీల్ సాబ్ చెప్పాడని…మీ సీఎం సాబ్ కు చెప్పండి

భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు రూ.35 వేల చొప్పున పరిహారాన్ని అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనసేనాని పవన్ కల్యాణ్. కృష్ణా జి

Read More

తిరుమలలో పౌర్ణమి గరుడసేవ రద్దు

30న శ్రీవారి ప్రణయ కలహోత్సవం జరుగుతుండడం వల్లే రద్దు తిరుపతి: ఈనెల 30న  ప్రణయ కలహ మహోత్సవం నిర్వహిస్తున్న కారణంగా తిరుమలలో పౌర్ణమి గరుడసేవను రద్దు చేస

Read More

లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు సజీవ దహనం

అనంతపురం: జిల్లా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి మండలం ఎంగిలిబండ దగ్గర 44వ నెంబరు జాతీయ రహదారిపై లారీని బైకు ఢీకొట్టింది. వేగంగా వెళ్లి ఢీ

Read More

శ్రీవారిని దర్శించుకున్నతెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్

తిరుపతి: తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రాఘ‌వేంద్ర చౌహాన్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన కుటుంబ సమేతంగా ఆ

Read More

అగ్రి చట్టాలతో రైతులకు నష్టం లేదు

వ్యవసాయ చట్టాలతో  రైతులకు, వ్యవసాయ రంగానికి ఎటువంటి నష్టం జరగదని తెలిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి. రైతుల ఉత్పత్తికి రక్షణ

Read More

తిరుమలలో ఆందోళనకు దిగిన భక్తులు

తిరుమలలో ఆందోళనకు దిగారు భక్తులు. ఆలయ సిబ్బంది తమను తోసేశారంటూ నిరసన తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 11 వేల రూపాయలు పెట్టి టికెట్టు కొన్నా…. తమకు సర

Read More

చిత్తూరులో రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

ఏపీలోని చిత్తూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. పాకాల మండలంలోని నేండ్రగుంట వద్ద కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఆ

Read More