ఆంధ్రప్రదేశ్
కట్నం కోసం.. భార్యతో కలసి అత్తమామలను చంపిన అల్లుడు
కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కట్నం ఇవ్వలేదని అత్త, మామ లను అల్లుడే గొంతు కోసి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్వ
Read Moreప్రయోగానికి సిద్ధమైన PSLV-C50
రేపటి(గురువారం) PSLV C 50 ప్రయోగానికి ఇవాళ్టినుంచి కౌంట్ డౌన్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ నుంచి ఈ ప్రయోగం జరపనున్నారు. ఇవా
Read Moreశ్రీశైల మల్లన్న కార్తీక మాస హుండీ ఆదాయం రూ.3.61 కోట్లు
కర్నూలు: భూ కైలాస క్షేత్రం శ్రీశైలంలో మళ్లీ పూర్వపు సందడి నెలకొంటోంది. భక్తుల రాక పెరగడంతో హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. కరోనా లక్డౌన్ వల్ల ఆ
Read Moreకృష్ణా బోర్డుకు సంగమేశ్వరం డీపీఆర్
హైదరాబాద్, వెలుగు: సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీం డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) పేరుతో ఏపీ సర్కారు ప్రిలిమినరీ రిపోర్టు పంపింది. కేంద్
Read Moreతెలంగాణను నిండా ముంచేందుకు ‘మెఘా‘ కుట్ర
సంగమేశ్వరం లిఫ్ట్ పనుల స్పీడ్ పెంచిన కంపెనీ కృష్ణానదినే మళ్లించేసే ప్రయత్నం తెలంగాణ రైతుల ప్రయోజనాలకు దెబ్బ కదలని టీఆర్ఎస్ సర్కారు.. తిన్నింటి వాస
Read Moreఏపీలో న్యూ ఇయర్ వేడుకలు రద్దు
కరోనా వైరస్సెకండ్ వేవ్ తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ వేడుకలు రద్దు చేయాలని నిర్ణయ
Read Moreఏపీలో కొత్తగా 500 కరోనా కేసులు
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 563 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఐదుగుర
Read Moreఏపీలో దారుణం.. పట్టపగలు యువకుడి దారుణ హత్య
ఒంగోలు: పట్టపగలు యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒంగోలు లోని గాంధీ పార్క్ వద్ద ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు కత్తితో అత్యం
Read Moreకర్నూలు జిల్లాలో పాదచారులపైకి దూసుకెళ్లిన డీసీఎం.. నలుగురు చిన్నారుల మృతి
కర్నూలు: జిల్లాలోని శిరువెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రి క్రిస్మస్ ప్రార్థన కోసం చర్చికి నడుచుకుంటూ
Read Moreసంగమేశ్వరం పనులపై ఎన్జీటీలో పిటిషన్
ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని వినతి హైదరాబాద్, వెలుగు: ఎన్జీటీ తీర్పును అతిక్రమించి ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం లిఫ్ట్ స్
Read Moreసంగమేశ్వరం కాంట్రాక్టర్ కు టార్గెట్ పెట్టిన ఏపీ సర్కార్
ఏడాదిన్కరలో సంగమేశ్వరం కంప్లీట్ కావాలె వర్క్ ఏజెన్సీకి టార్గెట్ పెట్టిన ఏపీ సర్కార్ 2022 జూన్ నాటికి నీళ్లు ఎత్తిపోయాలని నిర్ణయం ఎర్త్ వర్క్ స్పీడప్ చ
Read Moreసంగమేశ్వరం పనులు ఆపాలని ఆదేశించినం
సీఎం కేసీఆర్ కు కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ లెటర్ పర్మిషన్ తీసుకున్నాకే ప్రాజెక్టుల పనులు చేపట్టాలి కాళేశ్వరం థర్డ్ టీఎంసీ పనులకు కూడా అనుమతులు తప్ప
Read Moreఆర్టీసీ బస్సులో రూ. 1.9 కోట్ల నగదు పట్టివేత
కర్నూల్: కర్నూలు జిల్లాలో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. కర్నూల్ సమీపంలోని పంచలింగాల చెక్పోస్టు వద్ద ఆర్టీసీ బస్సులో రూ. 1.9 కోట్లను పోలీసులు స్వాధీ
Read More












