దేశం
కరోనా వాక్సినేషన్లో..ఇండియా వరల్డ్ రికార్డ్
మొదటి రోజే 2,07,229 మందికి టీకా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లకన్నా మన దగ్గరే ఎక్కువ కేంద్ర హెల్త్ డిపార్ట్మెంట్ వెల్లడి రెండో రోజు ఆరు రాష్ట్రాల్లో
Read Moreపద్మభూషణ్ గులాం ముస్తఫా ఖాన్ కన్నుమూత
ముంబై: ప్రముఖ సంగీత విద్వాంసుడు, పద్మభూషణ్ గులాం ముస్తఫా ఖాన్ (89) అస్తమించారు. ముంబైలోని తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యారు. నర్సు వచ
Read Moreజీ7 సమ్మిట్ కు రావాలంటూ ప్రధాని మోడీకి ఆహ్వానం
ఈ ఏడాది జూన్ లో జరగనున్న G7 సదస్సుకు హాజరుకావాలని ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. బ్రిటన్ లోని కార్న్ వాల్ రీజియన్
Read Moreఆ యువకుడి ఆదాయం రోజుకు 9 లక్షలు… ఆ డబ్బుతో లగ్జరీ కార్లు, ఖరీదైన బైకులు
మార్కెట్లో కొత్త ఐఫోన్ ఏదొచ్చినా మనోడే ఫస్ట్ కస్టమర్ బీహార్ లో మద్య నిషేధమే ఆదాయ మార్గం పాట్నాలోని ప్రైవేటు యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న అతుల్ సింగ
Read More8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని
గుజరాత్ కేవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీని దేశంలోని వివిధ ప్రాంతాలకు అనుసంధానించే 8 రైళ్లను ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోడీ. కొత్త రైళ్ల ప్రారంభంతో
Read Moreప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగానే తమ పోరాటం
ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా చేస్తున్న రైతుల ఆందోళన హింసాత్మకంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు కిసాన్ సంఘర్ష్ సమితి కన్వీనర్ మన్దీప్.
Read Moreబాగా ఉడికించిన మాంసం, గుడ్లతో ఎటువంటి ఇబ్బంది లేదు
పౌల్ట్రీ అమ్మకాలపై ఉన్న నిషేధం విషయంలో పునరాలోచించాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. అన్ని జాగ్రత్తలతో అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని కోరింది. బాగా ఉడికి
Read Moreయూజర్లను కాపాడుకునే ప్రయత్నంలో వాట్సాప్.. సరికొత్త స్టేటస్తో అందరికీ మెసెజ్
‘మా నూతన ప్రైవసీ పాలసీని అంగీకరిస్తేనే.. మీ వాట్సాప్ అకౌంట్ పనిచేస్తుంది లేకపోతే అకౌంట్ నిలిపివేస్తాం’ అని యూజర్లను వార్న్ చేసిన వాట్సాప్.. క్రమంగా తన
Read Moreఅయిదురోజుల్లో రెండుసార్లు గ్యాంగ్ రేప్కు గురైన 13 ఏళ్ల బాలిక
మధ్యప్రదేశ్లోని ఉమారియా జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఓ 13 ఏళ్ల బాలిక ఐదుగురు రోజుల్లో రెండుసార్లు సామూహిక అత్యాచారానికి గురైంది. శివరాజ్ సింగ్ చౌహా
Read Moreదేవాలయానికి వెళ్లొస్తున్న బస్సుకు కరెంట్ వైర్లు తగిలి మంటలు.. ఆరుగురు మృతి
రాజస్థాన్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగి ఆరుగురు చనిపోగా.. మరో 17 మంది గాయపడ్డారు. జలూర్ జిల్లాలోని మహేశ
Read Moreదేశంలోనే తొలి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి అలర్జీ
దేశంలోనే తొలి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి అలర్జీ బారినపడ్డాడు. శనివారం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. అయితే ఢిల్లీ ఎయిమ్స్లో పనిచేస
Read Moreదృశ్యం సినిమా స్ఫూర్తితో గర్ల్ఫ్రెండ్ మర్డర్.. ఆమె ఫోన్ నుంచి మెసెజ్లు చేస్తూ మేనేజ్
గర్ల్ఫ్రెండ్ను చంపి.. గోడలో దాచిండు మహారాష్ట్రలో ఓ ప్రియుడి ఘాతుకం పాల్ఘర్(మహారాష్ట్ర): ప్రేమించానని చెప్పిండు.. ఇంట్లోకెళ్లి తీసుకెళ్లి ఓ ఫ్లాట్
Read Moreఇది ఎక్కడో కాదు.. మన ఇండియాలోనే..
యూరప్ కంట్రీ కాదు.. శ్రీనగర్ రైల్వే స్టేషన్ ఢిల్లీలో పొగమంచు..జమ్మూలో చలిగాలి జీరో విజిబులిటీ వల్ల ఢిల్లీలో 50 ఫ్లైట్లు ఆలస్యం శ్రీనగర్
Read More












